బహ్రెయిన్ తెలుగు కళాసమితి ఉగాది వేడుకలు
- April 25, 2017
ఏప్రిల్ 21న బహ్రెయిన్ తెలుగు కళా సమితి, ఉగాది వేడుకల్ని అంగరంగ వైభవంగా నిర్వహించింది. ప్రముఖ సినీ గీత రచయిత చంద్రబోస్, ఈ కార్యక్రమానికి ముక్య అతిథిగా హారయ్యారు. తెలుగు వారికి ఉగాది ఎంతో ప్రత్యేకమైన పండుగ కావడంతో, పెద్ద సంఖ్యలో తెలుగువారు ఈ పండుగకి హాజరై, ఆనందోత్సాహాల మధ్య ఉగాది వేడుకల్ని జరుపుకున్నారు. నోరూరించే పిండి వంటలు, ప్రత్యేక తెలుగు వంటకాలతో ఉగాది సంబరాలు మిన్నంటాయి. ఏప్రిల్ 21న ఉదయం 9.30 నిమిషాలకు బహ్రెయిన్ కేరళీయ సమాజంలో ఈ వేడుకలు జరిగాయి. పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతుల్ని అలరించాయి. పంచాంగ పఠనం, సంగీతం, సాహిత్యం, నృత్యం, నాటికలతో ఉగాది వేడుకల్ని సంప్రదాయ బద్ధంగా నిర్వహించడం గమనించదగ్గ అంశం.
--యం.వాసుదేవ రావు (మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)




తాజా వార్తలు
- బహ్రెయిన్లో బోట్స్ రాకపోకలపై నిషేధం పొడిగింపు..!!
- సేఫ్ సిటీ ప్రాజెక్టు పై ఉన్నతస్థాయి సమీక్షించిన డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణలో మద్యం ధరల భారీ పెంపు
- కువైట్ పై మళ్లీ దాడులు..అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థ..!!
- వరల్డ్ కప్ ట్రోఫీ గెలిచిన జట్టుకు మరో అరుదైన గౌరవం
- ధోఫార్లో టూరిజానికి బూస్ట్.. ‘యోర్ పాత్ ఈజ్ గ్రీన్’ కు శ్రీకారం..!!
- సౌదీలో పీక్ సమ్మర్ పీరియడ్ ప్రారంభం..హెచ్చరికలు జారీ..!!
- విదేశాలకు వెళ్తున్నారా? ఈ కాఫ్ సిరఫ్ తీసుకెళితే అరెస్టు కావచ్చు..!!
- ఖతార్ పై వైమానిక దాడుల యత్నం..
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవల్లో మార్పులు..







