జిసిసి ప్రయాణీకులకు జెట్ ఎయిర్వేస్ ఆఫర్లు
- April 28, 2017
మూడు రోజుల వెబ్ బేస్డ్ సేల్ ఆఫర్ని ఇండియన్ ఎయిర్లైన్ జెట్ ఎయిర్ వేస్ ప్రకటించింది. జిసిసి ప్రయాణీకుల కోసం 12 శాతం ఫ్లాట్ డిస్కౌంట్తో టిక్కెట్లను అందుబాటులోకి తెచ్చింది. 'పే డే ప్రోమో' పేరుతో జెట్ ఎయిర్వేస్ వెబ్సైట్లో మొబైల్ యాప్ ద్వారా ఈ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 29 నుంచి మే 1 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ముందుగా వచ్నివారికి ముందుగా అనే ప్రాతి పదికన ఈ ఆఫర్ ప్రకటించారు. టిక్కెట్లను ఏప్రిల్ 1 నుంచి మే 1 వరకు కొనుగోలు చేసినా, ఆ తర్వాతి కాలంలో ఎప్పుడైనా వాటిని వినియోగించుకోవచ్చు. ఇండియాతోపాటుగా బ్యాంకాక్, హాంగ్కాంగ్, సింగపూర్, కొలంబో, ఢాకా మరియు కాఠ్మండులకూ ఈ ఆఫర్ వర్తిస్తుంది.
తాజా వార్తలు
- ఒకే కుటుంబంలో నలుగురు మృతి..కారణం బిర్యానా? పుచ్చకాయ?
- వినోదాల కేంద్రంగా ఇనార్బిట్ మాల్
- సింగపూర్లో మంత్రి సత్యకుమార్తో ప్రవాస తెలుగు సమాజం ముఖాముఖీ కార్యక్రమం
- బహ్రెయిన్ లో మానవ అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు..!!
- ఖతార్ లో 31 ఆహార సంస్థలు సీజ్..!!
- మా యాత్రికులు సౌదీ నిబంధనలను పూర్తిగా పాటిస్తున్నారు: ఇరాన్
- బీమా రంగంలో నగదు లావాదేవీలపై నిషేధం..!!
- ఈద్ అల్ అదా: మలేరియా నుంచి రక్షణకు డాక్టర్ల సూచనలు..!!
- అమెరికా-ఇరాన్ చర్చలపై సయ్యద్ బదర్ సమీక్ష..!!
- డిజిటల్ మార్కెటింగ్ పేరిట మోసం..కంపెనీ మేనేజర్ అరెస్ట్









