జిసిసి ప్రయాణీకులకు జెట్ ఎయిర్వేస్ ఆఫర్లు
- April 28, 2017
మూడు రోజుల వెబ్ బేస్డ్ సేల్ ఆఫర్ని ఇండియన్ ఎయిర్లైన్ జెట్ ఎయిర్ వేస్ ప్రకటించింది. జిసిసి ప్రయాణీకుల కోసం 12 శాతం ఫ్లాట్ డిస్కౌంట్తో టిక్కెట్లను అందుబాటులోకి తెచ్చింది. 'పే డే ప్రోమో' పేరుతో జెట్ ఎయిర్వేస్ వెబ్సైట్లో మొబైల్ యాప్ ద్వారా ఈ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 29 నుంచి మే 1 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ముందుగా వచ్నివారికి ముందుగా అనే ప్రాతి పదికన ఈ ఆఫర్ ప్రకటించారు. టిక్కెట్లను ఏప్రిల్ 1 నుంచి మే 1 వరకు కొనుగోలు చేసినా, ఆ తర్వాతి కాలంలో ఎప్పుడైనా వాటిని వినియోగించుకోవచ్చు. ఇండియాతోపాటుగా బ్యాంకాక్, హాంగ్కాంగ్, సింగపూర్, కొలంబో, ఢాకా మరియు కాఠ్మండులకూ ఈ ఆఫర్ వర్తిస్తుంది.
తాజా వార్తలు
- కువైట్లో జూలై 16 నుంచి పెరగనున్న ఎండల తీవ్రత..!!
- యూఏఈ లాటరీ.. Dh50,000 చొప్పున బహుమతి గెలిచిన ముగ్గురు విజేతలు..!!
- దోహా ఇండస్ట్రియల్ ఏరియాలో గోదాంలో అగ్నిప్రమాదం..!!
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!







