జిసిసి ప్రయాణీకులకు జెట్ ఎయిర్వేస్ ఆఫర్లు
- April 28, 2017
మూడు రోజుల వెబ్ బేస్డ్ సేల్ ఆఫర్ని ఇండియన్ ఎయిర్లైన్ జెట్ ఎయిర్ వేస్ ప్రకటించింది. జిసిసి ప్రయాణీకుల కోసం 12 శాతం ఫ్లాట్ డిస్కౌంట్తో టిక్కెట్లను అందుబాటులోకి తెచ్చింది. 'పే డే ప్రోమో' పేరుతో జెట్ ఎయిర్వేస్ వెబ్సైట్లో మొబైల్ యాప్ ద్వారా ఈ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 29 నుంచి మే 1 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ముందుగా వచ్నివారికి ముందుగా అనే ప్రాతి పదికన ఈ ఆఫర్ ప్రకటించారు. టిక్కెట్లను ఏప్రిల్ 1 నుంచి మే 1 వరకు కొనుగోలు చేసినా, ఆ తర్వాతి కాలంలో ఎప్పుడైనా వాటిని వినియోగించుకోవచ్చు. ఇండియాతోపాటుగా బ్యాంకాక్, హాంగ్కాంగ్, సింగపూర్, కొలంబో, ఢాకా మరియు కాఠ్మండులకూ ఈ ఆఫర్ వర్తిస్తుంది.
తాజా వార్తలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు
- 8వ వేతన సంఘం అప్డేట్..
- గల్ఫ్ ఎయిర్ టేకాఫ్ సేల్..తక్కవ ధరలకే 150,000 టిక్కెట్లు..!!
- సులైబిఖాట్ బీచ్లో ఫోటోగ్రాఫర్లపై ఆంక్షలు..!!
- ట్రావెల్ అండ్ టూరిజం సంస్థకు OMR15,815 ఫైన్..!!
- అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు..మార్చిలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా?
- డిజిటల్ ఆడిటర్ కార్డును ప్రారంభించిన ఖతార్..!!
- 'చెక్ యువర్ హెల్త్' క్యాంపెయిన్..నిమిషాల్లో 10 పరీక్షలు..!!
- భారత్కు ట్రంప్ షాక్..









