డైరెక్టర్ శంకర్ 2.0 ఫిల్మ్ క్రేజీ పార్టీకి సూపర్ స్టార్స్
- April 29, 2017డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ 2.0 ఫిల్మ్ రాపిడ్ స్పీడ్ తో పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. జనవరి 25, 2018న ఈ ఫిల్మ్ ను రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర యూనీట్ ప్రకటించారు. దీపావళికి వస్తుందనుకున్న ఈ పోస్టుపోను అయ్యే సరికి ఫ్యాన్స్ కాస్త డిస్పాయింట్ అయ్యారు. ఇక ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. లైకా ప్రొడక్షన్ హెడ్ రాజు మహలింగం తాజాగా ఈ చిత్రంకి సంబంధించిన ఔట్ పుట్ చూసి చాలా హ్యపీగా ఉన్నాడట. ఈ ఆనందంలో చెన్నైలో ఓ సర్ప్రైజ్ పార్టీ కూడా ఏర్పాటు చేశాడు. ఈ పార్టీకి అక్షయ్ కుమార్, విక్రమ్, ప్రభుదేవ, ఇళయదళపతి విజయ్, శంకర్ లు పాల్గొన్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ పార్టీకి గైర్హాజరు అయినట్టు తెలుస్తుండగా అందుకు కారణాలు తెలియాల్సి ఉంది. ఈ పార్టీ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
తాజా వార్తలు
- ఏప్రిల్ 22న పదవ తరగతి ఫలితాలు విడుదల
- T20 వరల్డ్కప్.. ఏప్రిల్ 28న భారత జట్టు ఎంపిక..!
- ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేస్తాం: సీఎం రేవంత్
- ప్రతి ఒక్కరూ ఓటు హక్కును ఉపయోగించుకోవాలి: జస్టీస్ చంద్రచూడ్
- ఇళ్లకు ఉచితంగా మరమ్మతులు..ముందుకొచ్చిన డెవలపర్లు
- దుబా పోర్ట్లో భారీ డ్రగ్ స్మగ్లింగ్ గుట్టురట్టు
- మిడిల్ ఈస్ట్ వివాదం నివారణకు ఖతార్ పిలుపు
- షార్జాలో అదృశ్యమైన యువకుడు క్షేమం
- అబ్దల్లి కారు ప్రమాదంలో భారతీయ వ్యక్తి మృతి
- ఐక్యరాజ్యసమితి నిర్ణయంపై సర్వత్రా విచారం