డెవలప్మెంట్ ఫౌండేషన్ని ప్రారంభించిన షేక్ మొహమ్మద్
- October 04, 2015
యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కొత్త ఫౌండేషన్ని ప్రారంభించారు. ఈ ఫౌండేషన్ ద్వారా ఛారిటీ కార్య్యక్రమాలు నిర్వహించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికోసం 270 మిలియన్ డాలర్లను కేటాయిస్తారు. 116 దేశాల్లోని 130 మిలియన్ ప్రజలకోసం ఈ ప్రాజెక్ట్ని రూపొందించినట్లు చెప్పారు షేక్ మహమ్మద్. ప్రధానంగా అరబ్ ప్రపంచానికి ఈ ప్రాజెక్ట్తో ఎంతో మేలు జరగనుంది. పేదరిక నిర్మూలన, కమ్యూనిటీ భవనాలు వంటి కార్యక్రమాలు ఈ ప్రాజెక్ట్ ద్వారా చేపడ్తారు. 1 బిలియన్ దిర్హామ్లు ప్రతి యేటా ఖర్చవుతాయని అంచనా.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం
- ఈనెల 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC
- అటల్ పెన్షన్ యోజనకు గ్రీన్ సిగ్నల్!
- సెయింట్ లూయిస్లో NATS ఉచిత వైద్య శిబిరం
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?







