డెవలప్మెంట్ ఫౌండేషన్ని ప్రారంభించిన షేక్ మొహమ్మద్
- October 04, 2015
యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కొత్త ఫౌండేషన్ని ప్రారంభించారు. ఈ ఫౌండేషన్ ద్వారా ఛారిటీ కార్య్యక్రమాలు నిర్వహించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికోసం 270 మిలియన్ డాలర్లను కేటాయిస్తారు. 116 దేశాల్లోని 130 మిలియన్ ప్రజలకోసం ఈ ప్రాజెక్ట్ని రూపొందించినట్లు చెప్పారు షేక్ మహమ్మద్. ప్రధానంగా అరబ్ ప్రపంచానికి ఈ ప్రాజెక్ట్తో ఎంతో మేలు జరగనుంది. పేదరిక నిర్మూలన, కమ్యూనిటీ భవనాలు వంటి కార్యక్రమాలు ఈ ప్రాజెక్ట్ ద్వారా చేపడ్తారు. 1 బిలియన్ దిర్హామ్లు ప్రతి యేటా ఖర్చవుతాయని అంచనా.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









