డెవలప్మెంట్ ఫౌండేషన్ని ప్రారంభించిన షేక్ మొహమ్మద్
- October 04, 2015
యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కొత్త ఫౌండేషన్ని ప్రారంభించారు. ఈ ఫౌండేషన్ ద్వారా ఛారిటీ కార్య్యక్రమాలు నిర్వహించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికోసం 270 మిలియన్ డాలర్లను కేటాయిస్తారు. 116 దేశాల్లోని 130 మిలియన్ ప్రజలకోసం ఈ ప్రాజెక్ట్ని రూపొందించినట్లు చెప్పారు షేక్ మహమ్మద్. ప్రధానంగా అరబ్ ప్రపంచానికి ఈ ప్రాజెక్ట్తో ఎంతో మేలు జరగనుంది. పేదరిక నిర్మూలన, కమ్యూనిటీ భవనాలు వంటి కార్యక్రమాలు ఈ ప్రాజెక్ట్ ద్వారా చేపడ్తారు. 1 బిలియన్ దిర్హామ్లు ప్రతి యేటా ఖర్చవుతాయని అంచనా.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







