యాక్సిడెంట్లో నటి రేఖ సింధు మృతి
- May 05, 2017
మోడల్, నటి రేఖ సింధు రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఓ షూట్ నిమిత్తం శుక్రవారం ఉదయం చెన్నైకి బయలుదేరిన ఈమె, చెన్నై- బెంగుళూరు జాతీయ రహదారి పెర్నంబూట్కి సమీపంలో ఈ ఘోరం జరిగింది. రేఖతోపాటు మిగతా ముగ్గురు అక్కడే చనిపోయారు. మృతులు అభిషేక్, జయన్కంద్రన్, రక్షణ్లుగా పోలీసులు గుర్తించారు.
ఘటన జరిగిన సమయంలో కారులో ఆరుగురు వున్నట్లు తమిళనాడు పోలీసులు చెబుతున్నారు. డ్రైవర్ నిద్రపోవడంతో ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. మోడల్గా కెరీర్ ప్రారంభించిన రేఖ సింధు.. తమిళం, కన్నడ టీవీ ఆడియెన్స్కు మరింత దగ్గరైంది. ఫామ్లో వుండగానే మృతి చెందడం అభిమానులు జీర్ణించుకోలేపోతున్నారు. ఇటు రేఖ ఇంట్లో విషాధం నెలకొంది.
తాజా వార్తలు
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!









