యాక్సిడెంట్లో నటి రేఖ సింధు మృతి
- May 05, 2017
మోడల్, నటి రేఖ సింధు రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఓ షూట్ నిమిత్తం శుక్రవారం ఉదయం చెన్నైకి బయలుదేరిన ఈమె, చెన్నై- బెంగుళూరు జాతీయ రహదారి పెర్నంబూట్కి సమీపంలో ఈ ఘోరం జరిగింది. రేఖతోపాటు మిగతా ముగ్గురు అక్కడే చనిపోయారు. మృతులు అభిషేక్, జయన్కంద్రన్, రక్షణ్లుగా పోలీసులు గుర్తించారు.
ఘటన జరిగిన సమయంలో కారులో ఆరుగురు వున్నట్లు తమిళనాడు పోలీసులు చెబుతున్నారు. డ్రైవర్ నిద్రపోవడంతో ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. మోడల్గా కెరీర్ ప్రారంభించిన రేఖ సింధు.. తమిళం, కన్నడ టీవీ ఆడియెన్స్కు మరింత దగ్గరైంది. ఫామ్లో వుండగానే మృతి చెందడం అభిమానులు జీర్ణించుకోలేపోతున్నారు. ఇటు రేఖ ఇంట్లో విషాధం నెలకొంది.
తాజా వార్తలు
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









