యాక్సిడెంట్లో నటి రేఖ సింధు మృతి
- May 05, 2017
మోడల్, నటి రేఖ సింధు రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఓ షూట్ నిమిత్తం శుక్రవారం ఉదయం చెన్నైకి బయలుదేరిన ఈమె, చెన్నై- బెంగుళూరు జాతీయ రహదారి పెర్నంబూట్కి సమీపంలో ఈ ఘోరం జరిగింది. రేఖతోపాటు మిగతా ముగ్గురు అక్కడే చనిపోయారు. మృతులు అభిషేక్, జయన్కంద్రన్, రక్షణ్లుగా పోలీసులు గుర్తించారు.
ఘటన జరిగిన సమయంలో కారులో ఆరుగురు వున్నట్లు తమిళనాడు పోలీసులు చెబుతున్నారు. డ్రైవర్ నిద్రపోవడంతో ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. మోడల్గా కెరీర్ ప్రారంభించిన రేఖ సింధు.. తమిళం, కన్నడ టీవీ ఆడియెన్స్కు మరింత దగ్గరైంది. ఫామ్లో వుండగానే మృతి చెందడం అభిమానులు జీర్ణించుకోలేపోతున్నారు. ఇటు రేఖ ఇంట్లో విషాధం నెలకొంది.
తాజా వార్తలు
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..







