మంజుల దర్శకత్వంలో సందీప్
- May 10, 2017
నటిగా, నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న మహేశ్బాబు సోదరి మంజుల ఘట్టమనేని ఇప్పుడు దర్శకురాలిగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సందీప్ కిషన్ హీరోగా ఆమె దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. బుధవారం ఈ చిత్రం పూజా కార్యక్రమాన్ని నిర్విహించినట్లు మంజుల ఫేస్బుక్ ద్వారా ప్రకటించారు. మే 20 నుంచి షూటింగ్ ప్రారంభం కానుందని తెలిపారు. ఆనంది ఇందిరా ప్రొడక్షన్ పతాకంపై చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. అమైరా దస్తర్, త్రిధా చౌదరి కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి రాధన్ స్వరాలు సమకూరుస్తున్నట్లు మంజుల తెలిపారు. .
తాజా వార్తలు
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!









