మంజుల దర్శకత్వంలో సందీప్
- May 10, 2017
నటిగా, నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న మహేశ్బాబు సోదరి మంజుల ఘట్టమనేని ఇప్పుడు దర్శకురాలిగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సందీప్ కిషన్ హీరోగా ఆమె దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. బుధవారం ఈ చిత్రం పూజా కార్యక్రమాన్ని నిర్విహించినట్లు మంజుల ఫేస్బుక్ ద్వారా ప్రకటించారు. మే 20 నుంచి షూటింగ్ ప్రారంభం కానుందని తెలిపారు. ఆనంది ఇందిరా ప్రొడక్షన్ పతాకంపై చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. అమైరా దస్తర్, త్రిధా చౌదరి కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి రాధన్ స్వరాలు సమకూరుస్తున్నట్లు మంజుల తెలిపారు. .
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









