మంజుల దర్శకత్వంలో సందీప్
- May 10, 2017
నటిగా, నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న మహేశ్బాబు సోదరి మంజుల ఘట్టమనేని ఇప్పుడు దర్శకురాలిగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సందీప్ కిషన్ హీరోగా ఆమె దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. బుధవారం ఈ చిత్రం పూజా కార్యక్రమాన్ని నిర్విహించినట్లు మంజుల ఫేస్బుక్ ద్వారా ప్రకటించారు. మే 20 నుంచి షూటింగ్ ప్రారంభం కానుందని తెలిపారు. ఆనంది ఇందిరా ప్రొడక్షన్ పతాకంపై చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. అమైరా దస్తర్, త్రిధా చౌదరి కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి రాధన్ స్వరాలు సమకూరుస్తున్నట్లు మంజుల తెలిపారు. .
తాజా వార్తలు
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..







