బాలీవుడ్ నటుడు రణ్బీర్కి లండన్ వధువు
- May 11, 2017
బాలీవుడ్ నటుడు రణ్బీర్ కపూర్ ఇంట బాజాభజంత్రీలు మోగనున్నాయా? అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. ఇటీవల రణ్బీర్.. తల్లిదండ్రులు రిషి కపూర్, నీతూ కపూర్తోకలిసి విహారయాత్రకు లండన్ వెళ్లాడు. అయితే వారు వెళ్లింది విహారయాత్రకు కాదని లండన్లో పెళ్లిచూపుల నిమిత్తం తెలిసిన వారింటికి వెళ్లినట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. అయితే ఇప్పటి వరకు దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.
రణ్బీర్.. ప్రేయసి కత్రినాకైఫ్తో విడిపోయాక వీరిద్దరూ జంటగా ‘జగ్గా జాసూస్’ సినిమాలో నటిస్తున్నారు. దాంతో కనీసం ఈ సినిమా ద్వారానైనావీరిద్దరూ కలవకపోరా అని అభిమానులు ఎదురుచూశారు. ఇప్పుడు రణ్బీర్ కోసం లండన్ వధువు రాబోతోందని కత్రినా ఫ్యాన్స్ అప్సెట్ అయ్యారట.
తాజా వార్తలు
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!









