దయీష్లో చేరిక: మహిళకు 10 ఏళ్ళ జైలు
- May 15, 2017
ఫెడరల్ సుప్రీంకోర్టు, దయీష్లో చేరారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళ, తనకు ఆ నేరంతో సంబంధం లేదంటూ చేసిన అప్పీల్ని తిరస్కరించింది. అంతకు ముందు ఈ కేసులో నిందితురాలైన మహిళను దోషిగా నిర్ధారిస్తూ అబుదాబీ అప్పీలేట్ కోర్టు 10 ఏళ్ళ జైలు శిక్ష విధించింది. సోషల్ మీడియా వేదికగా, దయీష్ టెర్రర్ గ్రూప్ భావజాలాన్ని వ్యాప్తి చేస్తూ వచ్చింది నేరారోపణలు ఎదుర్కొంటున్న 45 ఏళ్ళ మహిళ. యూఏఈ మరియు యూఏఈ గుర్తులపై విషప్రచారం చేసేందుకు సోషల్ మీడియాని వినియోగించిందామె. ఉన్నత న్యాయస్థానం, నిందితురాలు నేరానికి పాల్పడేందుకు వినియోగించిన డివైజెస్ని స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!









