దయీష్‌లో చేరిక: మహిళకు 10 ఏళ్ళ జైలు

- May 15, 2017 , by Maagulf
దయీష్‌లో చేరిక: మహిళకు 10 ఏళ్ళ జైలు

ఫెడరల్‌ సుప్రీంకోర్టు, దయీష్‌లో చేరారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళ, తనకు ఆ నేరంతో సంబంధం లేదంటూ చేసిన అప్పీల్‌ని తిరస్కరించింది. అంతకు ముందు ఈ కేసులో నిందితురాలైన మహిళను దోషిగా నిర్ధారిస్తూ అబుదాబీ అప్పీలేట్‌ కోర్టు 10 ఏళ్ళ జైలు శిక్ష విధించింది. సోషల్‌ మీడియా వేదికగా, దయీష్‌ టెర్రర్‌ గ్రూప్‌ భావజాలాన్ని వ్యాప్తి చేస్తూ వచ్చింది నేరారోపణలు ఎదుర్కొంటున్న 45 ఏళ్ళ మహిళ. యూఏఈ మరియు యూఏఈ గుర్తులపై విషప్రచారం చేసేందుకు సోషల్‌ మీడియాని వినియోగించిందామె. ఉన్నత న్యాయస్థానం, నిందితురాలు నేరానికి పాల్పడేందుకు వినియోగించిన డివైజెస్‌ని స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com