దయీష్లో చేరిక: మహిళకు 10 ఏళ్ళ జైలు
- May 15, 2017
ఫెడరల్ సుప్రీంకోర్టు, దయీష్లో చేరారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళ, తనకు ఆ నేరంతో సంబంధం లేదంటూ చేసిన అప్పీల్ని తిరస్కరించింది. అంతకు ముందు ఈ కేసులో నిందితురాలైన మహిళను దోషిగా నిర్ధారిస్తూ అబుదాబీ అప్పీలేట్ కోర్టు 10 ఏళ్ళ జైలు శిక్ష విధించింది. సోషల్ మీడియా వేదికగా, దయీష్ టెర్రర్ గ్రూప్ భావజాలాన్ని వ్యాప్తి చేస్తూ వచ్చింది నేరారోపణలు ఎదుర్కొంటున్న 45 ఏళ్ళ మహిళ. యూఏఈ మరియు యూఏఈ గుర్తులపై విషప్రచారం చేసేందుకు సోషల్ మీడియాని వినియోగించిందామె. ఉన్నత న్యాయస్థానం, నిందితురాలు నేరానికి పాల్పడేందుకు వినియోగించిన డివైజెస్ని స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..







