వలసదారుడి అదృశ్యం
- May 17, 2017
పదేళ్ళ క్రితమే బహ్రెయిన్కి వచ్చిన భారతీయ వలసదారుడు గుసర్మీత్ సింగ్, అదృశ్యమవడం పట్ల ఆందోలన వ్యక్తం చేస్తున్నారు ఆయన కుటుంబ సభ్యులు. మూడేళ్ళుగా ఆయన ఆచూకీ తెలియలేదని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు గుర్మీత్ సింగ్ ఆచూకీ కోసం విచారణ వేగవంతం చేశారు. వ్యవసాయ కార్మికుడిగా పనిచేసేందుకు గుర్మీత్, బహ్రెయిన్కి వచ్చినట్లు తెలియవస్తోంది. తన యజమాని వద్ద కాకుండా ఇంకొకరి వద్ద ఉండటంతో, అతని పాస్పోర్ట్, వీసా చెల్లే అవకాశం లేదు. గతంలో గుర్మీత్ నుంచి అప్పుడప్పుడూ ఫోన్ కాల్ వచ్చేదనీ, అప్పుడప్పుడూ డబ్బు కూడా పంపించేవారనీ, మూడేళ్ళ నుంచి అతనికి సంబంధించిన ఎలాంటి సమాచారం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. గుర్మీత్ సింగ్కి ఇద్దరు పిల్లలున్నారు. గుర్మీత్కౌర్ భార్య నిర్మల్ కౌర్, తన భర్త ఆచూకీ కోసం ఎదురుచూస్తున్నారు.
తాజా వార్తలు
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!
- ఒమన్ లో చిన్నారిని రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- బహ్రెయన్ లో బీభత్సం సృష్టించిన వర్షాలు..!!







