టర్కీ ఎంబసీ వద్ద ఘర్షణలు, 9 మందికి గాయాలు
- May 17, 2017
వాషింగ్టన్లోని టర్కీ రాయబార కార్యాలయం వెలుపల టర్కీ అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగన్ మద్దతుదారులకు, ఆయన వ్యతిరేకులకు మధ్య ఘర్షణ చెలరేగింది. ఒకరినొకరు తీవ్రంగా కొట్టుకున్నారు. కిందపడవేసి కాళ్లతో తన్నుకున్నారు. ఈ ఘర్షణలో 9 మందికి గాయాలయ్యాయి. గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- 'వాహన్' పోర్టల్లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?
- కుటుంబ సభ్యుల 72 రోజుల నిరీక్షణ ముగిసింది
- తెలంగాణ: డీజీపీ ఎదుట లొంగిపోయిన నలుగురు అగ్రనేతలు
- ‘Sahl’ ద్వారా వెహికల్ డ్రైవింగ్ ఆథరైజేషన్ సర్వీస్..!!
- హమద్ టౌన్, జనబియా రోడ్లలో సేఫ్టీ పెంపు..!!
- కోఆర్డినేట్లను ఉపసంహరించుకోండి..ఇరాక్ కు జిసిసి చీఫ్ పిలుపు..!!
- దుబాయ్, షార్జాలో పలు ఫ్లైట్స్ డిలే.. క్యాన్సిల్..!!









