టర్కీ ఎంబసీ వద్ద ఘర్షణలు, 9 మందికి గాయాలు
- May 17, 2017
వాషింగ్టన్లోని టర్కీ రాయబార కార్యాలయం వెలుపల టర్కీ అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగన్ మద్దతుదారులకు, ఆయన వ్యతిరేకులకు మధ్య ఘర్షణ చెలరేగింది. ఒకరినొకరు తీవ్రంగా కొట్టుకున్నారు. కిందపడవేసి కాళ్లతో తన్నుకున్నారు. ఈ ఘర్షణలో 9 మందికి గాయాలయ్యాయి. గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!
- దోహాలో ఖతార్-భారత్ మధ్య ఇంధన చర్చలు..!!
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం









