టర్కీ ఎంబసీ వద్ద ఘర్షణలు, 9 మందికి గాయాలు
- May 17, 2017
వాషింగ్టన్లోని టర్కీ రాయబార కార్యాలయం వెలుపల టర్కీ అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగన్ మద్దతుదారులకు, ఆయన వ్యతిరేకులకు మధ్య ఘర్షణ చెలరేగింది. ఒకరినొకరు తీవ్రంగా కొట్టుకున్నారు. కిందపడవేసి కాళ్లతో తన్నుకున్నారు. ఈ ఘర్షణలో 9 మందికి గాయాలయ్యాయి. గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- వరల్డ్ కప్ విజేతలకు విశాఖలో స్వాగతం..
- ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన టాప్-6 ఆటగాళ్లు వీరే!
- జోర్డాన్ యువరాజుతో ప్రధాని మోదీ సందడి
- మెడికవర్ హాస్పిటల్స్ లో 'న్యూరో స్టెంటింగ్' ద్వారా 69 ఏళ్ళ మహిళ కొత్త జీవితం
- చంద్రబాబు పాలనపై వైఎస్ జగన్ సంచలన కామెంట్స్..
- బహ్రెయిన్ లో సివిల్ డిఫెన్స్ సేఫ్టీ క్యాంపెయిన్ ప్రారంభం..!!
- MMA ఛాంపియన్షిప్.. సిల్వర్ మెడల్ సాధించిన ఇషాక్..!!
- ఫామ్, క్యాంప్ ఓనర్లను హెచ్చరించిన ఖతార్..!!
- వెదర్ అలెర్ట్..ముసందమ్లో భారీ వర్షాలు..!!
- స్కామ్ అలెర్ట్: గ్యారంటీడ్ రిటర్న్స్ పై నిపుణులు వార్నింగ్..!!







