ఫిషర్మెన్కి 2 మిలియన్ దిర్హామ్లు చెల్లించాలని రూలర్ ఆదేశం
- May 18, 2017
షార్జా రూలర్, సుప్రీం కౌన్సిల్ మెంబర్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ ఖాసిమి, ఫిషర్మెన్ కోసం 2 మిలియన్ దిర్హామ్ చెల్లించాలని యూఏఈలోని అతి పెద్ద తాజా ప్రోడక్ట్స్ మార్కెట్ సౌక్ అల్ జాబిలి మేనేజ్మెంట్ని ఆదేశించారు. మొత్తం 236 ఎమిరేటీ ఫిషర్మెన్కి ఈ మొతాన్ని రమదాన్ మాసం సందర్భంగా చెల్లించాల్సి ఉంటుంది. షార్జా ఎస్సెట్స్ మేనేజ్మెంట్ సిఇఓ అల్ సయెగ్తో టెలిఫోన్ సంభాషణ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫిషర్మెన్ సమస్యల్ని షార్జా రూలర్ సానుకూలంగా పరిశీలించి, పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు అల్ సయెగ్. అలాగే ఈ సంస్థ, ఫిషర్ మెన్ నుంచి సర్ప్లస్ ఫిష్ని కొనుగోలు చేసి, ఎమిరేట్ వ్యాప్తంగా తమ సంస్థ ద్వారా విక్రయించాలనే నిర్ణయానికి వచ్చిందని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..







