ఫిషర్మెన్కి 2 మిలియన్ దిర్హామ్లు చెల్లించాలని రూలర్ ఆదేశం
- May 18, 2017
షార్జా రూలర్, సుప్రీం కౌన్సిల్ మెంబర్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ ఖాసిమి, ఫిషర్మెన్ కోసం 2 మిలియన్ దిర్హామ్ చెల్లించాలని యూఏఈలోని అతి పెద్ద తాజా ప్రోడక్ట్స్ మార్కెట్ సౌక్ అల్ జాబిలి మేనేజ్మెంట్ని ఆదేశించారు. మొత్తం 236 ఎమిరేటీ ఫిషర్మెన్కి ఈ మొతాన్ని రమదాన్ మాసం సందర్భంగా చెల్లించాల్సి ఉంటుంది. షార్జా ఎస్సెట్స్ మేనేజ్మెంట్ సిఇఓ అల్ సయెగ్తో టెలిఫోన్ సంభాషణ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫిషర్మెన్ సమస్యల్ని షార్జా రూలర్ సానుకూలంగా పరిశీలించి, పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు అల్ సయెగ్. అలాగే ఈ సంస్థ, ఫిషర్ మెన్ నుంచి సర్ప్లస్ ఫిష్ని కొనుగోలు చేసి, ఎమిరేట్ వ్యాప్తంగా తమ సంస్థ ద్వారా విక్రయించాలనే నిర్ణయానికి వచ్చిందని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









