ఫిషర్మెన్కి 2 మిలియన్ దిర్హామ్లు చెల్లించాలని రూలర్ ఆదేశం
- May 18, 2017
షార్జా రూలర్, సుప్రీం కౌన్సిల్ మెంబర్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ ఖాసిమి, ఫిషర్మెన్ కోసం 2 మిలియన్ దిర్హామ్ చెల్లించాలని యూఏఈలోని అతి పెద్ద తాజా ప్రోడక్ట్స్ మార్కెట్ సౌక్ అల్ జాబిలి మేనేజ్మెంట్ని ఆదేశించారు. మొత్తం 236 ఎమిరేటీ ఫిషర్మెన్కి ఈ మొతాన్ని రమదాన్ మాసం సందర్భంగా చెల్లించాల్సి ఉంటుంది. షార్జా ఎస్సెట్స్ మేనేజ్మెంట్ సిఇఓ అల్ సయెగ్తో టెలిఫోన్ సంభాషణ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫిషర్మెన్ సమస్యల్ని షార్జా రూలర్ సానుకూలంగా పరిశీలించి, పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు అల్ సయెగ్. అలాగే ఈ సంస్థ, ఫిషర్ మెన్ నుంచి సర్ప్లస్ ఫిష్ని కొనుగోలు చేసి, ఎమిరేట్ వ్యాప్తంగా తమ సంస్థ ద్వారా విక్రయించాలనే నిర్ణయానికి వచ్చిందని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







