ప్రభుత్వ ఉద్యోగులకు ముందస్తు వేతనాలు
- May 18, 2017
రమదాన్ సందర్భంగా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్మినిస్ట్రేటివ్ డెవలప్మెంట్, లేబర్ మరియు సోషల్ ఎఫైర్స్ ఉద్యోగులకు ముందస్తు వేతనాల్ని ప్రకటించింది. మినిస్ట్రీ ఉద్యోగులు, ప్రభుత్వ సంస్థల ఉద్యోగులు, సోషల్ సెక్యూరిటీ లబ్దిదారులు, రిటైరీస్కి ఈ నెల 21న ముందస్తు వేతనం అందిస్తారు. అలాగే, జూన్ నెల వేతనం జూన్ 21న అందించనున్నట్లు ప్రకటించారు. రమదాన్ మాసం సందర్భంగా ఆర్థిక ఇబ్బందుల్లేకుండా చేయడానికిగాను ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈద్ అల్ ఫితర్ సందర్భంగా చేతి నిండా ధనంతో ప్రతి ఒక్కరూ పండుగ సంబరాల్లో మునిగి తేలతారని మినిస్ట్రీ వర్గాలు ఆకాంక్షించాయి.
తాజా వార్తలు
- డ్రైవింగ్ చేస్తూ ఈద్ శుభాకాంక్షలు పంపొద్దు: అబుదాబి పోలీసుల హెచ్చరిక
- కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి నివాసంలో ఈడీ సోదాలు
- విజయవాడ ఎయిర్పోర్టులో విదేశీ ప్రయాణికులకు ఎబోలా పరీక్షలు
- బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులకు గవర్నర్ అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు
- పౌరులకు, నివాసితులకు సుల్తాన్ ఈద్ అల్ అదా శుభాకాంక్షలు..!!
- యాత్రికులకు రికార్డుస్థాయిలో మషాయిర్ మెట్రో సేవలు..!!
- ఆన్లైన్ బుకింగ్ మోసాలపై కువైట్ హెచ్చరిక..!!
- సీబీఎస్ఈ 12.. రీవాల్యుయేషన్ కు పెరుగుతున్న దరఖాస్తులు..కారణం ఇదేనా?
- ఖలాలీలో హయా బియా వేడుకలకు భారీ స్పందన..!!
- ఇరాన్ ప్రెసిడెంట్ తో చర్చలు జరిపిన అమీర్..!!









