ప్రభుత్వ ఉద్యోగులకు ముందస్తు వేతనాలు
- May 18, 2017
రమదాన్ సందర్భంగా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్మినిస్ట్రేటివ్ డెవలప్మెంట్, లేబర్ మరియు సోషల్ ఎఫైర్స్ ఉద్యోగులకు ముందస్తు వేతనాల్ని ప్రకటించింది. మినిస్ట్రీ ఉద్యోగులు, ప్రభుత్వ సంస్థల ఉద్యోగులు, సోషల్ సెక్యూరిటీ లబ్దిదారులు, రిటైరీస్కి ఈ నెల 21న ముందస్తు వేతనం అందిస్తారు. అలాగే, జూన్ నెల వేతనం జూన్ 21న అందించనున్నట్లు ప్రకటించారు. రమదాన్ మాసం సందర్భంగా ఆర్థిక ఇబ్బందుల్లేకుండా చేయడానికిగాను ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈద్ అల్ ఫితర్ సందర్భంగా చేతి నిండా ధనంతో ప్రతి ఒక్కరూ పండుగ సంబరాల్లో మునిగి తేలతారని మినిస్ట్రీ వర్గాలు ఆకాంక్షించాయి.
తాజా వార్తలు
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..







