ప్రభుత్వ ఉద్యోగులకు ముందస్తు వేతనాలు
- May 18, 2017
రమదాన్ సందర్భంగా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్మినిస్ట్రేటివ్ డెవలప్మెంట్, లేబర్ మరియు సోషల్ ఎఫైర్స్ ఉద్యోగులకు ముందస్తు వేతనాల్ని ప్రకటించింది. మినిస్ట్రీ ఉద్యోగులు, ప్రభుత్వ సంస్థల ఉద్యోగులు, సోషల్ సెక్యూరిటీ లబ్దిదారులు, రిటైరీస్కి ఈ నెల 21న ముందస్తు వేతనం అందిస్తారు. అలాగే, జూన్ నెల వేతనం జూన్ 21న అందించనున్నట్లు ప్రకటించారు. రమదాన్ మాసం సందర్భంగా ఆర్థిక ఇబ్బందుల్లేకుండా చేయడానికిగాను ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈద్ అల్ ఫితర్ సందర్భంగా చేతి నిండా ధనంతో ప్రతి ఒక్కరూ పండుగ సంబరాల్లో మునిగి తేలతారని మినిస్ట్రీ వర్గాలు ఆకాంక్షించాయి.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







