రైల్వే ఉద్యోగుల పంటపండింది
- October 08, 2015
రైల్వే ఉద్యోగుల పంటపండింది. ఈ యేడాది దసరా - దీపావళి బోనస్ కింద 78 రోజుల వేతనాన్ని అందుకోనున్నారు. 78 రోజుల ఉత్పాదకత ఆధారిత బోనస్గా ఈ మొత్తాన్ని ఆందజేస్తారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. ఇదే అంశంపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో 12.58 లక్షల మంది నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు 2014-15కుగాను 78 రోజుల వేతనాన్ని బోనస్గా అందజేయనున్నట్టు తెలిపారు. ఒక్కొక్కరికి రూ.8,975 వంతున రూ.1,030 కోట్లు మంజూరు చేస్తారని వెల్లడించారు.
తాజా వార్తలు
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!







