ఉకిల్ అనే మహిళ విప్రో కంపెనీపై కేసు
- October 08, 2015
మాజీ ఉద్యోగిని ఒకరు విప్రో కంపెనీపై కేసు వేసింది. ఈ కంపెనీలో కొందరు మేన్ టెక్కీలు తనను అనేకసార్లు వేధించారని ఆరోపిస్తూ.. తనకు 1.2 మిలియన్ పౌండ్లు (రూపాయాల్లో 9.96 కోట్లు) నష్ట పరిహారం చెల్లించాలంటూ కోర్టులో కేసు వేసింది. లండన్లోని విప్రో ఆఫీసులో తాను పనిచేస్తున్న సమయంలో లైంగికంగా వేధింపులకు పాల్పడ్డారని, అంతేకాదు ఇంతర ఉద్యోగులతో జీతాలు సమానంగా చెల్లించలేదంటూ 39 ఏళ్ల శ్రేయా ఉకిల్ అనే మహిళ అందులో పేర్కొంది.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







