విశాఖ లో ఫిలింనగర్ నిర్మిస్తాను-కె.యస్ రామారావు
- October 12, 2015
తొట్లకొండ ప్రాంతంలో ప్రభుత్వం కేటాయించిన 20 ఎకరాలలో రూ.100 కోట్లతో ఫిల్మ్నగర్ కల్చరల్ సెంటర్ను నిర్మిస్తామని ప్రముఖ నిర్మాత కె.ఎస్.రామారావు తెలిపారు. ఈ కేంద్రంలో సినిమాకు చెందిన 24 విభాగాలలో నిపుణులను తయారు చేసేందుకు అన్ని సౌకర్యాలను కూడా సమకూరుస్తామని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









