విశాఖ లో ఫిలింనగర్ నిర్మిస్తాను-కె.యస్ రామారావు
- October 12, 2015
తొట్లకొండ ప్రాంతంలో ప్రభుత్వం కేటాయించిన 20 ఎకరాలలో రూ.100 కోట్లతో ఫిల్మ్నగర్ కల్చరల్ సెంటర్ను నిర్మిస్తామని ప్రముఖ నిర్మాత కె.ఎస్.రామారావు తెలిపారు. ఈ కేంద్రంలో సినిమాకు చెందిన 24 విభాగాలలో నిపుణులను తయారు చేసేందుకు అన్ని సౌకర్యాలను కూడా సమకూరుస్తామని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









