విశాఖ లో ఫిలింనగర్ నిర్మిస్తాను-కె.యస్ రామారావు

- October 12, 2015 , by Maagulf
విశాఖ లో ఫిలింనగర్ నిర్మిస్తాను-కె.యస్ రామారావు

తొట్లకొండ ప్రాంతంలో ప్రభుత్వం కేటాయించిన 20 ఎకరాలలో రూ.100 కోట్లతో ఫిల్మ్‌నగర్‌ కల్చరల్‌ సెంటర్‌ను నిర్మిస్తామని ప్రముఖ నిర్మాత కె.ఎస్.రామారావు తెలిపారు. ఈ కేంద్రంలో సినిమాకు చెందిన 24 విభాగాలలో నిపుణులను తయారు చేసేందుకు అన్ని సౌకర్యాలను కూడా సమకూరుస్తామని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com