గుండెపోటుతో ఆసియా వలసదారుడి మృతి
- June 16, 2017
ఇండియాకి చెందిన వలసదారుడొకరు, తుబ్లిలోని అపార్ట్మెంట్లో గుండెపోటుతో మరణించారు. అల్ కూహెజి టెక్నికల్ సర్వీసెస్లో సూపర్ వైజర్గా మృతుడు ధర్మరాజు పనిచేస్తున్నారు. గత కొంతకాలంగా ఆయన గుండె సంబంధిత అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. అనారోగ్యం కారణంగా ఇండియాకి వెళ్ళి, రెండ్రోజుల క్రితమే తిరిగి వచ్చాడాయన. గుండెలో నొప్పి రావడంతో అంబులెన్స్కి సమాచారం అందించగా, అంబులెన్స్ వచ్చేటప్పటికే ధర్మరాజు మృతి చెందారు. ఫార్మాలిటీస్ పూర్తయిన అనంతరం ధర్మరాజు మృతదేహాన్ని స్వదేశానికి తరలిస్తారు.
తాజా వార్తలు
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక







