వీసా ఫీజుని ఎగ్జెంప్ట్ చేసిన బహ్రెయిన్, టర్కీ
- June 16, 2017
బహ్రెయిన్ మరియు టర్కీల మధ్య మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్పై సంతకాలు జరిగాయి. సాధారణ పాస్పోర్టులకు సంబంధించి వీసా ఫీజుల మ్యూచువల్ ఎగ్జంప్షన్ ఈ ఎంఓయూ ఉద్దేశ్యం. జూన్ 24 నుంచి ఈ ఎంఓయూ అమల్లోకి వస్తుంది. వీసా ఫీజుకి మాత్రమే ఈ ఎగ్జంప్షన్ వర్తిస్తుందని అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 12న ఈ ఎంఓయూ కుదిరింది. వీసా ఫీజు ఎగ్జంప్షన్తో టూరిజం ఇరు దేశాల్లోనూ మరింతగా వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









