వీసా ఫీజుని ఎగ్జెంప్ట్ చేసిన బహ్రెయిన్, టర్కీ
- June 16, 2017
బహ్రెయిన్ మరియు టర్కీల మధ్య మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్పై సంతకాలు జరిగాయి. సాధారణ పాస్పోర్టులకు సంబంధించి వీసా ఫీజుల మ్యూచువల్ ఎగ్జంప్షన్ ఈ ఎంఓయూ ఉద్దేశ్యం. జూన్ 24 నుంచి ఈ ఎంఓయూ అమల్లోకి వస్తుంది. వీసా ఫీజుకి మాత్రమే ఈ ఎగ్జంప్షన్ వర్తిస్తుందని అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 12న ఈ ఎంఓయూ కుదిరింది. వీసా ఫీజు ఎగ్జంప్షన్తో టూరిజం ఇరు దేశాల్లోనూ మరింతగా వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..







