గుండెపోటుతో ప్రవాస భారతీయని మృతి
- June 17, 2017
స్థానిక తుబలి లోని అపార్ట్ మెంట్ లో గుండెపోటుతో ఒక ప్రవాస భారతీయుడు మరణించాడు. అల్ కహీజీ సాంకేతిక సేవల పర్యవేక్షకునిగా పనిచేసే ధర్మరాజు శుక్రవారం తెల్లవారుజామున 3:00 గంటల సమయంలో గుండెపోటు రావడంతో చనిపోయారు . గత కొంత కాలంగా ఆయన గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు.చికిత్స కోసం ధర్మరాజు భారతదేశంకు వెళ్లి ఇటీవల రెండు రోజుల క్రితం మనామా కు తిరిగి వచ్చారు. శుక్రవారం తెల్లవారుజామున ధర్మరాజు తీవ్రమైన ఛాతీనొప్పితో బాధపడుతున్నాడని, దీనితో స్థానికులు అంబులెన్స్ ను పిలిపించారు.ఈ లోపునే ప్రాణాలు విడిచారని ఒక అధికారి ఒకరు వెల్లడించారు. ఆయన బోతికకాయానికి సంబంధించిన పత్రాలు తదితర సాంప్రదాయాలు ముగిసిన వెంటనే ధర్మరాజు మృతదేహాన్ని ఆయన కుటుంబసభ్యులకు పంపుతామని ఆ అధికారి తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







