గుండెపోటుతో ప్రవాస భారతీయని మృతి
- June 17, 2017
స్థానిక తుబలి లోని అపార్ట్ మెంట్ లో గుండెపోటుతో ఒక ప్రవాస భారతీయుడు మరణించాడు. అల్ కహీజీ సాంకేతిక సేవల పర్యవేక్షకునిగా పనిచేసే ధర్మరాజు శుక్రవారం తెల్లవారుజామున 3:00 గంటల సమయంలో గుండెపోటు రావడంతో చనిపోయారు . గత కొంత కాలంగా ఆయన గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు.చికిత్స కోసం ధర్మరాజు భారతదేశంకు వెళ్లి ఇటీవల రెండు రోజుల క్రితం మనామా కు తిరిగి వచ్చారు. శుక్రవారం తెల్లవారుజామున ధర్మరాజు తీవ్రమైన ఛాతీనొప్పితో బాధపడుతున్నాడని, దీనితో స్థానికులు అంబులెన్స్ ను పిలిపించారు.ఈ లోపునే ప్రాణాలు విడిచారని ఒక అధికారి ఒకరు వెల్లడించారు. ఆయన బోతికకాయానికి సంబంధించిన పత్రాలు తదితర సాంప్రదాయాలు ముగిసిన వెంటనే ధర్మరాజు మృతదేహాన్ని ఆయన కుటుంబసభ్యులకు పంపుతామని ఆ అధికారి తెలిపారు.
తాజా వార్తలు
- కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులతో షార్జా పోలీసుల సందర్శనలు
- డా.పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఏపీ క్యాబినేట్ ఆమోదం
- పెట్రోల్, డీజిల్ సరఫరా పై కేంద్రం కీలక నిర్ణయం
- కార్మికులకు మే డే శుభాకాంక్షలు చెప్పిన కేసీఆర్
- యూఏఈలో పాఠశాలలకు 9 రోజుల ఈద్ అల్ అధా సెలవులు
- కార్మికులకు సీఎం రేవంత్ మేడే శుభాకాంక్షలు
- 2027 మార్చి 31 నాటికి తెలంగాణ నుంచి 1,000 వ్యాపారాలను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యం
- IPL 2026: బెంగళూరు పై గుజరాత్ ఘనవిజయం!
- మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్
- గల్ఫ్ ప్రయాణికులకు బిగ్ రిలీఫ్









