పాకిస్తాన్ పై ఘన విజయం సాధించిన భారత్
- June 18, 2017
లండన్: ప్రపంచ హాకీ లీగ్ సెమీ ఫైనల్లో భారత్ పాకిస్థాన్పై ఘన విజయం సాధించింది. 7-1 గోల్స్ తేడాతో సంచలన విజయం సాధించింది. ఫైనల్కు చేరుకుంది. భారత్ తరపున హర్మన్ ప్రీత్, ఆకాశ్ దీప్, తల్వీందర్ తలో రెండు గోల్స్ చేశారు. పర్దీప్ మోర్ ఒక గోల్ సాధించాడు.
తాజా వార్తలు
- అమెరికాలో నలుగురు భారత సంతతి వ్యక్తుల హత్య
- కువైట్ లో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు
- బహ్రెయిన్ లో రోడ్డు ప్రమాదం..చిన్నారి సహా ముగ్గురు మృతి..!!
- చలి కుంపట్ల పై కువైట్ ఫైర్ ఫోర్స్ వార్నింగ్..!!
- గ్లోబల్ ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ సిటీగా దోహా..!!
- సౌదీయేతరుల కోసం 170 జోన్లు కేటాయింపు..!!
- దుబాయ్లో ట్రక్ డీజిల్ చోరీ..ఇద్దరు వ్యక్తులకు జైలుశిక్ష..!!
- ఒమన్ లో ఇండియన్ వెస్ట్రన్ నావల్ కమాండ్ కమాండర్..!!
- NRI టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్







