డీజే ప్రోమోషన్స్ మొదలు
- June 19, 2017
దువ్వాడ జగన్నాథమ్ ప్రమోషన్స్ మొదలయ్యాయి. ఈ రోజు ప్రింట్ మీడియాకు ఇంటర్ వ్యూలు ఇచ్చాడు అల్లు అర్జున్. రేపు టీవీ ఛానల్స్ తో ముచ్చటించనున్నాడు. ఈలోగా ఈ సినిమా కి సంబధించిన కొత్త ప్రోమో ఒకటి రిలీజ్ చేశారు. . ఈ చిత్రంలోని 'సీటీ మార్' అనే పాట ట్రైలర్నువిడుదల చేశారు.
'మెరిసే మెరుపా, సొగసే అరుపా.. ఎన్టీఆర్, ఏఎన్నార్, మెగాస్టార్ నిన్నే చూస్తే విజిలేస్తార్' అని సాగే ఈ పాటలో బన్నీ అదిరిపోయే స్టెప్పులు వేశాడు. బన్నీ డ్యాన్స్ లు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చాలా సింపుల్ గా అదరగొట్టేశాడు అల్లు అర్జున్. 31 సెకన్ల ఈ వీడియో యూట్యూబ్లో అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన చిత్రమిది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. ఈ నెల 23న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- గణతంత్ర దినోత్సవం సందర్భంగా లోక్ భవన్లో జరిగిన తేనీటి విందు
- ఖతార్లో ఇండియా ఉత్సవ్.. గణతంత్ర దినోత్సవ వేడుకలు..!!
- భారత దేశవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు..
- కింగ్ ఖలీద్ ఎయిర్ పోర్టు టెర్మినల్ 2 ప్రారంభం..!!
- దుబాయ్లో ఘనంగా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్..!!
- కువైట్ లో మరో బేబీ ఫార్ములా ఉపసంహరణ..!!
- మస్కట్లో వెల్లివిరిసిన భారత గణతంత్ర స్ఫూర్తి..!!
- బహ్రెయిన్ తేవర్ పెరవై ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం..!!
- బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
- శుభాంశు శుక్లాకు అశోక చక్ర ప్రదానం చేసిన రాష్ట్రపతి







