పార్కింగ్ ఏరియాలో మూత్ర విసర్జన: బోర్డుల ఏర్పాటు
- June 20, 2017
మనామా: మునిసిపల్ అథారిటీస్, రెండు పెద్ద పార్కింగ్ గ్రౌండ్స్ని క్లీన్ చేసి, అక్కడ 'మూత్ర విసర్జన' చేయొద్దంటూ బోర్డులను ఏర్పాటు చేయడం జరిగింది. గవర్నమెంట్ ఎవెన్యూ, రోడ్ నెంబర్ 453, బ్లాక్ 304 ఓపెన్ టాయిలెట్లుగా మారిపోయాయి. దాంతో అధికార వర్గాలు క్లీనింగ్ చర్యలకు ఉపక్రమించాయి. క్లీనింగ్ కంపెనీ రెండు పార్కింగ్ గ్రౌండ్స్ని క్లీన్ చేశాయి. మనామా బస్ స్టేషన్ ఎదురుగా ఈ క్లీనింగ్ కార్యక్రమం చేపట్టి, బ్యానర్లతోపాటు పోస్టర్లను ఏర్పాటు చేశారు. పబ్లిక్ ప్లేస్లలో బహిరంగ మూత్ర విసర్జన చేయరాదని వాటిల్లో పేర్కొన్నారు అధికారులు. కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం వల్ల ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయనీ, అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నామని క్యాపిటల్ మున్సిపల్ కౌన్సిల్ ఛైర్మన్ మజెన్ అహ్మద్ అల్ ఒమ్రాన్ చెప్పారు. బహిరంగ మూత్ర విసర్జన కారణంగా అనారోగ్య సమస్యలు ఎక్కువవుతాయని ఆయన హెచ్చరించారు. పౌరులెవరైనా ఇటువంటి విషయాలపై తగిన సూచనలు, సలహాలు ఇచ్చేందుకు హాట్లైన్ని వినియోగించాలని ఆయన కోరారు.
తాజా వార్తలు
- బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను ప్రకటించిన NATS
- రౌదత్ అల్ ఘెజ్లానియా స్ట్రీట్ 15 రోజుల పాటు మూసివేత..!!
- అమెరికాకు షాకిచ్చిన సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- యూఏఈలో మొట్టమొదటి బయోమెట్రిక్ పేమెంట్స్ ప్రారంభం..!!
- జ్లీబ్ అల్-షుయూఖ్లో 10 భవనాలు కూల్చివేత.. నోటీసులు..!!
- హిట్-అండ్-రన్ ప్రమాదం..చిన్నారి మృతి, డ్రైవర్ అరెస్ట్..!!
- ప్రయాణికుడి డబ్బు దుర్వినియోగం..ఇద్దరికి శిక్ష..!!
- వీసాల పై టెక్సాస్ కీలక నిర్ణయం..అదే బాటలో ఫ్లోరిడా!
- చేతి వాచ్ ఆధారంగా అజిత్ పవార్ మృతదేహం గుర్తింపు
- నేటి నుంచి కొత్త ఆధార్ యాప్ ఫుల్ వెర్షన్ అందుబాటులోకి..ప్రధాన ఫీచర్లు ఇవే..







