8,000 మందికి పైగా ప్రజలు దోఫర్ ను సందర్శించారు
- June 26, 2017మస్కట్: ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నాటి నుండి ధోఫర్ సందర్శకుల సంఖ్య దాదాపు రెట్టింపుగా ఉందని పర్యాటక మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నాటి నుండి జూన్ 24 వ తేదీ శనివారం చివరి వరకు దోఫోర్ కు సందర్శకుల సంఖ్య 8,438 మంది హాజరయ్యారనిమంత్రిత్వ శాఖ తెలిపింది. గత ఏడాది ఇదే సమయంలో 4,181 మంది సందర్శకులు మాత్రమే ఉన్నారని సరిపోల్చింది.
తాజా వార్తలు
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..