టీఎస్ఎఫ్టీవీ అండ్ టీడీసీ ఛైర్మన్ గా నిర్మాత పుస్కూర్ రామ్మోహన్
- June 26, 2017
తెలంగాణ స్టేట్ ఫిల్మ్, టీవీ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్ఎఫ్టీవీ అండ్ టీడీసీ) ఛైర్మన్గా నిర్మాత పుస్కూర్ రామ్మోహన్ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ సందర్భంగా నిర్మాత దాసరి కిరణ్కుమార్, కెమెరామెన్-నిర్మాత ఎస్. గోపాల్రెడ్డి, నిర్మాతలు పి. సత్యారెడ్డి, లంకాల బుచ్చిరెడ్డి తదితరులు రామ్మోహన్ను కలిసి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా దాసరి కిరణ్కుమార్ మాట్లాడుతూ.. 'తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఓ మంచి ఆలోచన కలిగిన వ్యక్తిని తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఛైర్మన్గా ఆయన నియామకం తెలుగు సినిమా అభివృద్ధికి ఎంతో దోహదపడుతుంది' అన్నారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









