ప్రయాణీకులతో ఈద్ ను నిర్వహించిన కస్టమ్స్ అధికారులు
- June 26, 2017
పండుగ అనుభూతిని ప్రయాణికులతో ఆనందంగా పంచుకొని కస్టమ్స్ అధికారులు ఒక కొత్త సంస్కృతికి తెర తీశారు. ఈద్ అల్-ఫితర్ యొక్క ఆనందాన్ని ప్రదర్శిస్తూ, జెడ్డా లోని కింగ్ అబ్దుల్జాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్ద కస్టమ్స్ అధికారులు విమానాశ్రయంలో వచ్చే ప్రయాణికులకు...విడిచి వెళ్ళే ప్రయాణికులకు పలు బహుమతులు పంపిణీ చేశారు. అధికారులు లాంజ్లలోకి ప్రవేశించి చాక్లెట్లు మరియు పువ్వులు పంపిణీ పండుగ శుభాకాంక్షలు తెలియచేసారు. ఇందుకోసం విమానాశ్రయం వివిధ ప్రాంతాల్లో అనేక కౌంటర్లు ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- సైబర్ నేరగాడిని అరెస్టు చేసిన పోలీసులు
- ఐపీఎల్ 2026 ప్రారంభం వాయిదా? కొత్త తేదీలు ఇవే!
- యూఏఈకి ‘కోల్డ్ వేవ్’ హెచ్చరిక
- ఇంటర్, పదవ తరగతి విద్యార్థులకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ శుభాకాంక్షలు
- అజ్మాన్ పోలీస్ సరికొత్త రికార్డు
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు
- నకిలీ సంస్థ పేరిట మ్యూల్ ఖాతాలు: బ్యాంకు మేనేజర్ సహా నలుగురి అరెస్ట్
- 17 రోజులు బ్యాంకులకు సెలవులు
- TGSRTC: ‘మీ టికెట్’ యాప్తో బస్పాస్లు ఇక డిజిటల్
- 16 ఏళ్ల లోపు యూజర్ల కోసం ఇన్స్టాగ్రామ్ కొత్త సేఫ్టీ అలర్ట్









