మ్యాన్హోల్లో పడి ఆరేళ్ళ చిన్నారి మృతి
- June 26, 2017
ఆరేళ్ళ బాలుడి మృతదేహం మ్యాన్హోల్లో లభ్యం కావడం అందర్నీ షాక్కి గురిచేసింది. భారతదేశానికి చెందిన ఆరేళ్ళ బాలుడు ఇజాన్ అహ్మద్ బషీర్, వుకైర్లోని ఐడియల్ ఇండియన్ స్కూల్లో చదువుకుంటున్నాడు. తల్లిదండ్రులతో కలిసి ఓ రెస్టారెంట్కి ఇజాన్ వెళ్ళాడు. అయితే, అక్కడ తల్లిదండ్రులు తమ బిడ్డ ఇజాన్ మిస్ అయిన విషయాన్ని తెలుసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలో ఇజాన్ మ్యాన్ హోల్లో పడి మృతి చెందినట్లు పోలీసులు కనుగొన్నారు. ఇజాన్ మృతి పట్ల తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. కమ్యూనిటీ మెంబర్స్, ఇతర సన్నిహితులు ఇజాన్ తల్లిదండ్రులను ఓదార్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
తాజా వార్తలు
- భారత్-మలేసియాల మధ్య పలు ఒప్పందాల పై సంతకాలు
- భారత భాషల కోసం ప్రత్యేక AI విప్లవం
- నేటి నుంచి గుణదల మేరీమాత ఉత్సవాలు
- ఖతార్ లో వెయ్యి వస్తువుల ధరలు తగ్గింపు..!!
- మస్కట్ లో INSV కౌండిన్యకు ఘనంగా వీడ్కోలు..!!
- 2025లో సౌదీలో రెమిటెన్స్ రికార్డు..15శాతం వృద్ధి..!!
- ట్రాఫిక్ కు చెక్..అల్ ఖుద్రాలో కొత్త 4-లేన్ల బ్రిడ్జి ప్రారంభం..!!
- సల్మానియా మెడికల్ కాంప్లెక్స్లో అగ్నిప్రమాదం..తప్పిన పెనుప్రమాదం..!!
- ఫహాహీల్ ఎక్స్ ప్రెస్వే ఫాస్ట్ లేన్ 15 రోజుల పాటు మూసివేత..!!
- పోస్టాఫీస్లో అద్భుతమైన స్కీమ్..









