మ్యాన్హోల్లో పడి ఆరేళ్ళ చిన్నారి మృతి
- June 26, 2017
ఆరేళ్ళ బాలుడి మృతదేహం మ్యాన్హోల్లో లభ్యం కావడం అందర్నీ షాక్కి గురిచేసింది. భారతదేశానికి చెందిన ఆరేళ్ళ బాలుడు ఇజాన్ అహ్మద్ బషీర్, వుకైర్లోని ఐడియల్ ఇండియన్ స్కూల్లో చదువుకుంటున్నాడు. తల్లిదండ్రులతో కలిసి ఓ రెస్టారెంట్కి ఇజాన్ వెళ్ళాడు. అయితే, అక్కడ తల్లిదండ్రులు తమ బిడ్డ ఇజాన్ మిస్ అయిన విషయాన్ని తెలుసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలో ఇజాన్ మ్యాన్ హోల్లో పడి మృతి చెందినట్లు పోలీసులు కనుగొన్నారు. ఇజాన్ మృతి పట్ల తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. కమ్యూనిటీ మెంబర్స్, ఇతర సన్నిహితులు ఇజాన్ తల్లిదండ్రులను ఓదార్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!







