10 టన్నుల తినకూడని ఆహారం నాశనం చేసిన మునిసిపాలిటీ
- June 27, 2017
జహ్రా డిపార్ట్మెంట్ మానవ వినియోగంకు పనికిరాని 10 టన్నుల ఆహార పదార్ధాలను కువైట్ మున్సిపాలిటీ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్ తెలిపింది. 324 దుకాణాలు తనిఖీ చేయబడ్డాయి మరియు వీధులలో మరియు యార్డుల నుండి 535 రకాలను తొలగించబడ్డాయి, 251 మూలాలకు జారీ చేశారు, 288 నమూనాలను ల్యాబ్లకు పంపించారు. అదే విధంగా1,887 చల్లబడిన కూరగాయల ట్రక్కులు తనిఖీ చేయబడ్డాయి.మీడియా ప్రచారంలో భాగంగా ఆహారపదార్ధాల భద్రత లక్ష్యంగా కొనసాగుతోందని అన్నారు. ఎక్కడైతేనేమి దాదాపు 18 టన్నుల వివిధ ఆహార పదార్ధాలను నాశనం చేయడంలో ఈ ప్రచారంకు ప్రాధాన్యత ఏర్పడిందని అత్యవసర బృందం తరుపున రియాద్ అల్ రబీ చెప్పారు.
తాజా వార్తలు
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!







