పుల్లెల గోపీచంద్ బయోపిక్
- June 28, 2017
ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారుడు, ప్రద్మశ్రీ అవార్డు గ్రహీత పుల్లెల గోపీచంద్ జీవితాధారంగా బయెపిక్ రాబోతోంది. బాలీవుడ్ నిర్మాత విక్రమ్ మల్హోత్రాఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. తెలుగు, హిందీలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
'నాపై సినిమా రాబోతున్నందుకు సంతోషంగా ఉంది. విక్రమ్ తీయబోయే చిత్రంతో బాడ్మింటన్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిచెందుతుందని ఆశిస్తున్నాను' అని గోపీచంద్ మీడియాతో అన్నారు. గోపీచంద్ 2001లోఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బాడ్మింటన్ ఛాంపియన్షిప్లో గెలిచారు. ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారుడు, దీపిక పదుకొణె తండ్రి ప్రకాశ్ పదుకొణె తర్వాత ఆ రికార్డు కైవసం చేసుకుంది గోపీచందే. ఆ తర్వాతగోపీచంద్ హైదరాబాద్లో అకాడమీ ప్రారంభించారు. గోపీచంద్ శిక్షణలో ఒలింపిక్ రజత పతాకం గెలుచుకున్న పీవీ సింధుపై కూడా బయెపిక్ వస్తుండడం గమనార్హం. నటుడు, నిర్మాత సోనూ సూద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపీచంద్ పాత్రలో సుధీర్ బాబు నటిస్తున్నట్టు సమాచారం
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









