మోదీకి నెదర్లాండ్స్ ప్రధాని గిఫ్ట్
- June 28, 2017
నెదర్లాండ్స్ ప్రధాని మార్క్ రుట్టే.. భారత ప్రధాని నరేంద్ర మోదీకి సైకిల్ కానుకగా ఇచ్చారు. అమెరికా పర్యటన ముగించుకున్న అనంతం నెదర్లాండ్స్కు బయయలుదేరిన మోదీ.. మార్క్తో భేటీ అయ్యారు. అనంతరం ఇరు దేశాధినేతలు సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడారు. సమావేశం అనంతరం మార్క్.. మోదీకి సైకిల్ కానుకగా ఇచ్చారు. మోదీ సైకిల్పై ఎక్కి తొక్కుతున్న ఫొటో ఒకటి సోషల్మీడియాలో వైరల్గా మారింది.
తాజా వార్తలు
- ఫైనల్ కి చేరుకున్న భారత్
- భారీ డిస్కౌంట్లు ప్రకటించిన ఎయిర్ ఇండియా
- లగ్జరీ కార్లకు కేరాఫ్ అడ్రస్గా రాయ్..అంతిమ యాత్రలోనూ దర్శనం
- బెలూన్స్ పేలి ఇద్దరికి గాయాలు
- తెలంగాణలో గృహాలకు ఫ్రీగా విద్యుత్ కనెక్షన్లు
- తెలంగాణ: మార్చి నెల 19న గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం
- మూడేళ్లలో వచ్చేది తమ ప్రభుత్వమే ! ధీమా వ్యక్తం చేసిన జగన్
- ఢిల్లీలో 15 రోజుల్లో 807 మంది అదృశ్యం
- ఖతార్ రాజధాని దోహాలో మంత్రి నారాయణ బృందం పర్యటన
- ఖతార్ లో క్లాస్రూమ్ రీడింగ్ బ్యాగ్ ప్రాజెక్ట్..!!







