మోదీకి నెదర్లాండ్స్ ప్రధాని గిఫ్ట్
- June 28, 2017
నెదర్లాండ్స్ ప్రధాని మార్క్ రుట్టే.. భారత ప్రధాని నరేంద్ర మోదీకి సైకిల్ కానుకగా ఇచ్చారు. అమెరికా పర్యటన ముగించుకున్న అనంతం నెదర్లాండ్స్కు బయయలుదేరిన మోదీ.. మార్క్తో భేటీ అయ్యారు. అనంతరం ఇరు దేశాధినేతలు సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడారు. సమావేశం అనంతరం మార్క్.. మోదీకి సైకిల్ కానుకగా ఇచ్చారు. మోదీ సైకిల్పై ఎక్కి తొక్కుతున్న ఫొటో ఒకటి సోషల్మీడియాలో వైరల్గా మారింది.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









