మోదీకి నెదర్లాండ్స్ ప్రధాని గిఫ్ట్
- June 28, 2017
నెదర్లాండ్స్ ప్రధాని మార్క్ రుట్టే.. భారత ప్రధాని నరేంద్ర మోదీకి సైకిల్ కానుకగా ఇచ్చారు. అమెరికా పర్యటన ముగించుకున్న అనంతం నెదర్లాండ్స్కు బయయలుదేరిన మోదీ.. మార్క్తో భేటీ అయ్యారు. అనంతరం ఇరు దేశాధినేతలు సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడారు. సమావేశం అనంతరం మార్క్.. మోదీకి సైకిల్ కానుకగా ఇచ్చారు. మోదీ సైకిల్పై ఎక్కి తొక్కుతున్న ఫొటో ఒకటి సోషల్మీడియాలో వైరల్గా మారింది.
తాజా వార్తలు
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!







