ఉరి వేసుకొని ప్రవాసియ భారతీయుడి ఆత్మహత్య
- June 28, 2017
మనామ: సల్మాబాద్ లోని తన నివాసంలో ప్రవాస భారతీయుడు ఒకరు ఉరి వేసుకొని విషాదంగా తన జీవితాన్ని ముగించాడు. ఒలింపిక్ కాంట్రాక్టింగ్ కో.డబ్ల్యూ.ఎల్.ఎల్ సంస్థలో ఫోర్మెన్ గా పనిచేస్తున్న ఉద్యోగి రాజేష్ బట్టు మంగళవారం మధ్యాహ్నం 1:30 గంటలకు మృతి చెందారు. " తనంతట తాను స్వయంగా ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజేష్ బట్టు ఆ విధంగా ఎందుకు జీవితాన్ని ముగించాడో మాకు ఇంకా తెలియదు. అతను నిజంగా మంచి ఫోర్మన్గా ఉద్యోగ విధులు నిర్వహిచేవాడని ఆయన ఆకస్మిక మరణం పట్ల ఆ లోటు తీర్చలేరని, ఆయన మరణం ద్వారా జరిగిన నష్టానికి ఎంతో విచారంగా ఉన్నాము. రాజేష్ బట్టు పలు ఆరోగ్య సమస్యలను చనిపోయేవరకు ఎదుర్కొన్నాడని నిరంతరం ఆ ఆరోగ్య ఇబ్బందులపై ఫిర్యాదు చేసేవాడని కాని తన జీవితాన్ని ఎందుకు ఇలా అర్ధాంతరంగా ముగించాడు అనే విషయంలో ఇప్పటికీ ఆధారాలేవీ తమకు లభించడం లేదని అతని సహచరులలో ఒకరు చెప్పారు.చట్టబద్ధమైన లాంఛన ప్రాయాలను పూర్తి చేసిన తర్వాత రాజేష్ బట్టు భౌతికకాయాన్ని ఆయన స్వదేశానికి పంపబడుతుందని అధికారవర్గాలు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









