ట్రిపుల్ ఐటీకి ఎంపికైన విద్యార్థుల జాబితాను మంత్రి గంటా శ్రీనివాసరావు
- June 29, 2017
ట్రిపుల్ ఐటీకి ఎంపికైన విద్యార్థుల జాబితాను మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. జులై 5 నుంచి ట్రిపుల్ ఐటీ ప్రవేశాలు ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు. అలాగే త్వరలో అనంతపురంలో ట్రిపుల్ ఐటీని ప్రారంభిస్తామన్నారు. ఇడుపులపాయ, నూజివీడు, శ్రీకాకుళం, ఒంగోలులో సెంటర్కు 1000 సీట్ల చొప్పున కేటాయించినట్లు మంత్రి పే ర్కొన్నారు.
తాజా వార్తలు
- భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన ట్రంప్
- JEE మెయిన్ సెషన్ 2 పరీక్షల షెడ్యూల్ రిలీజ్
- భారత్తో మ్యాచ్ బాయ్కాట్ పై షాహిద్ అఫ్రిది కామెంట్స్
- భారత దేశవ్యాప్తంగా 7 కొత్త బుల్లెట్ ట్రైన్లు
- ప్రవాస భారతీయులకు బడ్జెట్ కానుక
- వాట్సాప్ నుంచి కొత్త పెయిడ్ ప్లాన్!
- యూఏఈ స్కూల్ అడ్మిషన్లలో కొత్త రూల్స్
- హైదరాబాద్ టూ బెంగళూరు కేవలం 2 గంటలే..
- షేక్ హసీనాకు 10 సంవత్సరాలు జైలు శిక్ష
- 16వ ఆర్థిక సంఘం నివేదిక పై లోక్సభలో ఎంపీ బాలాశౌరి ప్రశ్న







