ట్రిపుల్ ఐటీకి ఎంపికైన విద్యార్థుల జాబితాను మంత్రి గంటా శ్రీనివాసరావు
- June 29, 2017
ట్రిపుల్ ఐటీకి ఎంపికైన విద్యార్థుల జాబితాను మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. జులై 5 నుంచి ట్రిపుల్ ఐటీ ప్రవేశాలు ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు. అలాగే త్వరలో అనంతపురంలో ట్రిపుల్ ఐటీని ప్రారంభిస్తామన్నారు. ఇడుపులపాయ, నూజివీడు, శ్రీకాకుళం, ఒంగోలులో సెంటర్కు 1000 సీట్ల చొప్పున కేటాయించినట్లు మంత్రి పే ర్కొన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!







