మాజీ రాష్ట్రపతి అబ్దుల్కలాం విగ్రహాన్ని ఆవిష్కరించిన కేసీఆర్
- October 15, 2015
నగరంలోని డీఆర్డీఎల్ ప్రాంగణంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్కలాం విగ్రహాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. కలాం జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయనకు నివాళులర్పించారు. డీఆర్డీఎల్... తదితర రక్షణ పరిశోధన సంస్థలున్న ఈ ప్రాంతంలోనే కలాం శాస్త్రవేత్తగా విధులు నిర్వహించిన విషయం తెలిసిందే. కలాం కాంస్య విగ్రహావిష్కరణలో రక్షణ పరిశోధన సంస్థల ఉన్నతోద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









