ప్రభుదేవా డైరక్షన్ లో నటించనున్న ప్రభాస్
- June 30, 2017
కొరియోగ్రాఫర్, దర్శకుడు ప్రభుదేవా తీయబోయే తదుపరి చిత్రంలో ప్రభాస్ నటించనున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. ఇప్పటికే ప్రభుదేవా, తమన్నా జంటగా నటిస్తున్న 'ఖామోషి' చిత్రంలో ప్రభాస్ అతిథి పాత్రలో కన్పించనున్నట్లు వూహాగానాలు వినిపిస్తున్నాయి.
ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న 'సాహో' సినిమా చిత్రీకరణ పూర్తయ్యాక ప్రభుదేవాతో కలిసి పనిచేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీని గురించి ప్రభుదేవా మీడియాతో మాట్లాడుతూ.. 'కేవలం బిజినెస్ కోసం ఇద్దరం కలిసి సినిమా చేయడంలో అర్థంలేదు. నాకు ప్రభాస్తో సినిమా తీయాలనుంది. ఇప్పుడు ఆయన 'సాహో' సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా అయ్యాక ఏ విషయం అనేది ప్రకటిస్తాం' అని చెప్పినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!









