ప్రభుదేవా డైరక్షన్ లో నటించనున్న ప్రభాస్
- June 30, 2017
కొరియోగ్రాఫర్, దర్శకుడు ప్రభుదేవా తీయబోయే తదుపరి చిత్రంలో ప్రభాస్ నటించనున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. ఇప్పటికే ప్రభుదేవా, తమన్నా జంటగా నటిస్తున్న 'ఖామోషి' చిత్రంలో ప్రభాస్ అతిథి పాత్రలో కన్పించనున్నట్లు వూహాగానాలు వినిపిస్తున్నాయి.
ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న 'సాహో' సినిమా చిత్రీకరణ పూర్తయ్యాక ప్రభుదేవాతో కలిసి పనిచేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీని గురించి ప్రభుదేవా మీడియాతో మాట్లాడుతూ.. 'కేవలం బిజినెస్ కోసం ఇద్దరం కలిసి సినిమా చేయడంలో అర్థంలేదు. నాకు ప్రభాస్తో సినిమా తీయాలనుంది. ఇప్పుడు ఆయన 'సాహో' సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా అయ్యాక ఏ విషయం అనేది ప్రకటిస్తాం' అని చెప్పినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







