'శమంతకమణి' ఆడియో లాంచ్ కు ముఖ్య అతిథిగా బాలయ్య
- July 02, 2017
నలుగురు యంగ్ హీరోలు లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న భారీ మల్టీ స్టారర్ సినిమా శమంతకమణి. భలేమంచి రోజు ఫేం శ్రీరాం ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సుధీర్ బాబు, ఆది, సందీప్ కిషన్, నారా రోహిత్ లు లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సోమవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ లు ముఖ్య అతిథిలుగా హాజరవుతున్నారు. కామెడీ క్రైం థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. శమంతకమణి అనే ఖరీదైన రోల్స్ రాయిస్ కారు నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమాను పది కోట్ల బడ్జెట్ తో నిర్మించారు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









