జూలై 4 నుంచి తెలంగాణ జాగృతి ఉద్యోగమేళా
- July 02, 2017
జూలై 4 నుంచి తెలంగాణ జాగృతి నైపుణ్య శిక్షణ అభివృద్ధి కేంద్రం ఆధ్వర్యంలో ఉద్యోగమేళా నిర్వహించనున్నారు. హైదరాబాద్తోపాటు 15 పట్టణాల్లో ఉద్యోగమేళా నిర్వహించున్నారు.. ఈ మేళా జూలై 4నుంచి ఆగస్టు 25 వరకు నిర్వహించనున్నారు.. పదో తరగతి ఆపై విద్యార్హత కలిగిన వారికి ఉద్యోగావకాశాలు కల్పించనున్నారు.. టాజిస్టిక్స్, రిలైట్, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు ఉద్యోగమేళాలో పాల్గొనున్నాయి.. దోమలగోడలోని ప్రదాన కార్యాలయంలో మరిన్ని వివరాలు పొందవచ్చు.. ఫోన్: 040-4021 4215 ను సంప్రదించవచ్చన్నారు.
తాజా వార్తలు
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక









