జూలై 4 నుంచి తెలంగాణ జాగృతి ఉద్యోగమేళా
- July 02, 2017
జూలై 4 నుంచి తెలంగాణ జాగృతి నైపుణ్య శిక్షణ అభివృద్ధి కేంద్రం ఆధ్వర్యంలో ఉద్యోగమేళా నిర్వహించనున్నారు. హైదరాబాద్తోపాటు 15 పట్టణాల్లో ఉద్యోగమేళా నిర్వహించున్నారు.. ఈ మేళా జూలై 4నుంచి ఆగస్టు 25 వరకు నిర్వహించనున్నారు.. పదో తరగతి ఆపై విద్యార్హత కలిగిన వారికి ఉద్యోగావకాశాలు కల్పించనున్నారు.. టాజిస్టిక్స్, రిలైట్, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు ఉద్యోగమేళాలో పాల్గొనున్నాయి.. దోమలగోడలోని ప్రదాన కార్యాలయంలో మరిన్ని వివరాలు పొందవచ్చు.. ఫోన్: 040-4021 4215 ను సంప్రదించవచ్చన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!







