మధ్యాహ్న పని నిషేధం ఇప్పటికీ అమలులోనే ఉంది
- July 06, 2017
కువైట్: మండు వేసవి మధ్యాహ్నం సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఆరు బయిట ప్రాంతాల్లో కార్మికులతో పని చేయించడం నిషేధించాలనే నిర్ణయం ఇప్పటికీ అమలు చేయబడుతుందని, పబ్లిక్ అథారిటీ ఆఫ్ మాన్ పవర్ యొక్క డిప్యూటీ డైరెక్టర్ మేనేజర్ అబ్దుల్లా అల్ ముతౌతా బుధవారం చెప్పారు. జూన్ 1 వ తేదీ నుండి అమలులో ఉన్న ఈ నిర్ణయం కొనసాగింపబడుతుందని అన్నారు. అగ్నిగుండం మాదిరిగా ఉన్న సూర్యుని దహన వేడి కింద పనులు చేస్తున్న కార్మికుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం అమలు చేయడానికి అధికారంను ఇందుకై ఉపయోగిస్తున్నట్లు ఆయన తెలిపారు. 56 పని ప్రదేశాలలో 132 మంది కార్మికులు మధ్యాహ్న పని నిషేధం ఉల్లంఘించినట్లు అబ్దుల్లా అల్ ముతౌతా చెప్పారు. 83 మందితో కూడిన 35 పని స్థలాలలో మాత్రమే తమ నిర్ణయం అమలవుతున్నట్లు ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









