మధ్యాహ్న పని నిషేధం ఇప్పటికీ అమలులోనే ఉంది
- July 06, 2017
కువైట్: మండు వేసవి మధ్యాహ్నం సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఆరు బయిట ప్రాంతాల్లో కార్మికులతో పని చేయించడం నిషేధించాలనే నిర్ణయం ఇప్పటికీ అమలు చేయబడుతుందని, పబ్లిక్ అథారిటీ ఆఫ్ మాన్ పవర్ యొక్క డిప్యూటీ డైరెక్టర్ మేనేజర్ అబ్దుల్లా అల్ ముతౌతా బుధవారం చెప్పారు. జూన్ 1 వ తేదీ నుండి అమలులో ఉన్న ఈ నిర్ణయం కొనసాగింపబడుతుందని అన్నారు. అగ్నిగుండం మాదిరిగా ఉన్న సూర్యుని దహన వేడి కింద పనులు చేస్తున్న కార్మికుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం అమలు చేయడానికి అధికారంను ఇందుకై ఉపయోగిస్తున్నట్లు ఆయన తెలిపారు. 56 పని ప్రదేశాలలో 132 మంది కార్మికులు మధ్యాహ్న పని నిషేధం ఉల్లంఘించినట్లు అబ్దుల్లా అల్ ముతౌతా చెప్పారు. 83 మందితో కూడిన 35 పని స్థలాలలో మాత్రమే తమ నిర్ణయం అమలవుతున్నట్లు ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









