మధ్యాహ్న పని నిషేధం ఇప్పటికీ అమలులోనే ఉంది
- July 06, 2017
కువైట్: మండు వేసవి మధ్యాహ్నం సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఆరు బయిట ప్రాంతాల్లో కార్మికులతో పని చేయించడం నిషేధించాలనే నిర్ణయం ఇప్పటికీ అమలు చేయబడుతుందని, పబ్లిక్ అథారిటీ ఆఫ్ మాన్ పవర్ యొక్క డిప్యూటీ డైరెక్టర్ మేనేజర్ అబ్దుల్లా అల్ ముతౌతా బుధవారం చెప్పారు. జూన్ 1 వ తేదీ నుండి అమలులో ఉన్న ఈ నిర్ణయం కొనసాగింపబడుతుందని అన్నారు. అగ్నిగుండం మాదిరిగా ఉన్న సూర్యుని దహన వేడి కింద పనులు చేస్తున్న కార్మికుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం అమలు చేయడానికి అధికారంను ఇందుకై ఉపయోగిస్తున్నట్లు ఆయన తెలిపారు. 56 పని ప్రదేశాలలో 132 మంది కార్మికులు మధ్యాహ్న పని నిషేధం ఉల్లంఘించినట్లు అబ్దుల్లా అల్ ముతౌతా చెప్పారు. 83 మందితో కూడిన 35 పని స్థలాలలో మాత్రమే తమ నిర్ణయం అమలవుతున్నట్లు ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







