నజరాన్ లో అగ్ని ప్రమాదానికి గురైన పెట్రోల్ స్టేషన్ : నివాసితుల తరలింపు
- July 07, 2017
నజరాన్: నజరాన్ నైరుతి ప్రాంతంలో ఉన్న పెట్రోల్ స్టేషన్ లో గురువారం రాత్రి అగ్ని ప్రమాదం గురైంది. దీంతో ఆ సమీపంలో ఉన్నభవనంలోనివాసితులను ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయిస్తూ వేరే ప్రాంతానికి తరలించేందుకు చర్యలు తీసుకొంటున్నట్లు ప్రాంతీయ కార్యాలయం డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ శుక్రవారం " మా గల్ఫ్ డాట్ కామ్ " తెలిపారు. ఒక ట్యాంకర్ఇంధనంను స్టేషన్ లో నింపే సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు పేర్కొన్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నంలో దాదాపు 25 మంది అపార్ట్మెంట్ భవనంలో నివసిస్తున్నారు. నలుగురు పౌరులు పొగ పీల్చడం ద్వారా ఊపిరి అందకపోవడంతో వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఈ అగ్ని ప్రమాదంలో రెండు కార్లు, ఐదు దుకాణాలు అగ్నిప్రమాదంలో తగలబడిపోయాయి. భద్రతా విధానాలను పరిశీలించడంలో విఫలమైన ఫలితంగా అగ్ని ప్రమాదం జరిగినట్లు స్పష్టంగా ఉందని అగ్నిమాపక అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ
- ఎతిహాద్ రైల్ పనుల కోసం దుబాయ్–షార్జా మార్గంలో రాత్రి వేళ ట్రాఫిక్ ఆంక్షలు
- NEET స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్
- సైబర్ నేరాల ఛేదనకు AI అస్త్రం: డీజీపీ సి.వి.ఆనంద్
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!









