నజరాన్ లో అగ్ని ప్రమాదానికి గురైన పెట్రోల్ స్టేషన్ : నివాసితుల తరలింపు
- July 07, 2017
నజరాన్: నజరాన్ నైరుతి ప్రాంతంలో ఉన్న పెట్రోల్ స్టేషన్ లో గురువారం రాత్రి అగ్ని ప్రమాదం గురైంది. దీంతో ఆ సమీపంలో ఉన్నభవనంలోనివాసితులను ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయిస్తూ వేరే ప్రాంతానికి తరలించేందుకు చర్యలు తీసుకొంటున్నట్లు ప్రాంతీయ కార్యాలయం డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ శుక్రవారం " మా గల్ఫ్ డాట్ కామ్ " తెలిపారు. ఒక ట్యాంకర్ఇంధనంను స్టేషన్ లో నింపే సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు పేర్కొన్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నంలో దాదాపు 25 మంది అపార్ట్మెంట్ భవనంలో నివసిస్తున్నారు. నలుగురు పౌరులు పొగ పీల్చడం ద్వారా ఊపిరి అందకపోవడంతో వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఈ అగ్ని ప్రమాదంలో రెండు కార్లు, ఐదు దుకాణాలు అగ్నిప్రమాదంలో తగలబడిపోయాయి. భద్రతా విధానాలను పరిశీలించడంలో విఫలమైన ఫలితంగా అగ్ని ప్రమాదం జరిగినట్లు స్పష్టంగా ఉందని అగ్నిమాపక అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- ఆన్లైన్ కంటెంట్కు డిజిటల్ ప్లాట్ఫామ్లు బాధ్యత వహించాలి: మంత్రి వైష్ణవ్
- గన్నవరంలో ఈ నెల 28న జాబ్ మేళా
- వాయు శక్తి విన్యాసాలకు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
- దుబాయ్ రమదాన్ 2026: పర్యాటకుల కోసం గైడ్
- గోదావరి పుష్కరాలపై డీజీపీ సమీక్ష
- శామ్సంగ్ గెలాక్సీ S26 సిరీస్ లాంచ్
- అమెరికాలో నిర్వహించిన శంకర నేత్రాలయ నిధుల సేకరణ కార్యక్రమం
- నేడే రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
- NATS ఇమ్మిగ్రేషన్ అవగాహన సదస్సుకు విశేష స్పందన
- దుబాయ్ లో పార్కిన్ పార్కింగ్ ఫీజులు పెరుగుతాయా?









