ముహర్రాక్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ని సందర్శించిన మినిస్టర్
- July 07, 2017
మనామా: మినిస్టర్ ఆఫ్ వర్క్స్, మునిసిపాలిటీస్ ఎఫైర్స్ అండ్ అర్బన్ ప్లానింగ్ ఇస్సామ్ ఖలాఫ్ - ముహర్రాక్ రింగ్రోడ్ ప్రాజెక్ట్ని సందర్శించారు. హిద్ ఇంటర్ఛేంజ్ మరియు అవాజ్, గలాలి మధ్య గల ప్రాంతాన్ని ఆయన సందర్శించడం జరిగింది. ప్రస్తుత విస్తరణ ఫేజ్ 3 కిలోమీటర్ల పొడవైనది. 2017 ఫిబ్రవరిలో ఇది ప్రారంభమై, అక్టోబర్ వరకు కొనసాగుతుంది. హిద్, దైర్, సమాహీజ్, గలాలి మరియు అమ్వాజ్లోని హౌసింగ్ ప్రాజెక్ట్స్, దిల్మునియా మరియు దియ్యార్ అల్ ముహరాక్ ప్రాంతాలకు ఈ ప్రాజెక్ట్ ద్వారా యాక్సెస్ తేలికగా లభిస్తుంది. అమాజ్ ఎంట్రన్స్ నుంచి హిద్ వరకు రెండు లేన్లుగా ఉన్న రోడు, రెండు డైరెక్షన్లలో మూడు లేన్లకు విస్తరిస్తున్నారు. అలాగే మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలూ చేపడుతున్నారు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









