ముహర్రాక్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ని సందర్శించిన మినిస్టర్
- July 07, 2017
మనామా: మినిస్టర్ ఆఫ్ వర్క్స్, మునిసిపాలిటీస్ ఎఫైర్స్ అండ్ అర్బన్ ప్లానింగ్ ఇస్సామ్ ఖలాఫ్ - ముహర్రాక్ రింగ్రోడ్ ప్రాజెక్ట్ని సందర్శించారు. హిద్ ఇంటర్ఛేంజ్ మరియు అవాజ్, గలాలి మధ్య గల ప్రాంతాన్ని ఆయన సందర్శించడం జరిగింది. ప్రస్తుత విస్తరణ ఫేజ్ 3 కిలోమీటర్ల పొడవైనది. 2017 ఫిబ్రవరిలో ఇది ప్రారంభమై, అక్టోబర్ వరకు కొనసాగుతుంది. హిద్, దైర్, సమాహీజ్, గలాలి మరియు అమ్వాజ్లోని హౌసింగ్ ప్రాజెక్ట్స్, దిల్మునియా మరియు దియ్యార్ అల్ ముహరాక్ ప్రాంతాలకు ఈ ప్రాజెక్ట్ ద్వారా యాక్సెస్ తేలికగా లభిస్తుంది. అమాజ్ ఎంట్రన్స్ నుంచి హిద్ వరకు రెండు లేన్లుగా ఉన్న రోడు, రెండు డైరెక్షన్లలో మూడు లేన్లకు విస్తరిస్తున్నారు. అలాగే మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలూ చేపడుతున్నారు.
తాజా వార్తలు
- సైబరాబాద్లో ‘ఏఐ’ ట్రాఫిక్ మంత్రం
- ఇజ్రాయెల్ పార్లమెంట్లో చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..
- జూలైకి వెలిగొండ తొలిదశ పూర్తి చేసి నీళ్లు ఇస్తాం: సీఎం చంద్రబాబు
- నెతన్యాహు ఘన స్వాగతం, మోదీ ఇజ్రాయెల్ పర్యటన హైలైట్!
- గుడ్ న్యూస్..భారత్ కు వెనిజులా ఆయిల్ వచ్చేస్తోంది!
- ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యం
- లోక్ భవన్లో అరుణాచల్ ప్రదేశ్, మిజోరం వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు
- 8వ వేతన సంఘం అప్డేట్..









