శివాజీరాజాపై ఘాటైన కామెంట్స్ చేసిన నటి తులసి
- July 07, 2017
శంకరాభరణంలో బాలనటిగా నటించి ప్రేక్షకుల ప్రశంశలు అందుకున్న సీనియర్ నటి తులసి ఈ ఏడాది నుంచి నటనలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి శంకరాభరణం పేరిట అవార్డులు ఇస్తున్నారు. ఈ వేడుకను హైదరాబాదులో నిర్వహించారు. ఈ వేడుకకు జూనియర్ ఎన్టీఆర్తో పాటు పలువురు సెలబ్రిటీలను ఆహ్వానించారు. అయితే ఎవరూ ఆ ఫంక్షన్కు హాజరు కాలేదు. దీనికంతటికీ శివాజీరాజానే కారణమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మా అధ్యక్షుడిగా తన అధికారాన్ని తప్పుడు దారిలో వినియోగిస్తున్నాడంటూ మండిపడ్డారు. తన అవార్డుల వేడుకకి గెస్ట్లు రాకుండా అడ్డుకున్నాడని విమర్శించారు.
తాజా వార్తలు
- గుడ్ న్యూస్..భారత్ కు వెనిజులా ఆయిల్ వచ్చేస్తోంది!
- ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యం
- లోక్ భవన్లో అరుణాచల్ ప్రదేశ్, మిజోరం వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు
- 8వ వేతన సంఘం అప్డేట్..
- గల్ఫ్ ఎయిర్ టేకాఫ్ సేల్..తక్కవ ధరలకే 150,000 టిక్కెట్లు..!!
- సులైబిఖాట్ బీచ్లో ఫోటోగ్రాఫర్లపై ఆంక్షలు..!!
- ట్రావెల్ అండ్ టూరిజం సంస్థకు OMR15,815 ఫైన్..!!
- అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు..మార్చిలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా?









