శివాజీరాజాపై ఘాటైన కామెంట్స్ చేసిన నటి తులసి
- July 07, 2017
శంకరాభరణంలో బాలనటిగా నటించి ప్రేక్షకుల ప్రశంశలు అందుకున్న సీనియర్ నటి తులసి ఈ ఏడాది నుంచి నటనలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి శంకరాభరణం పేరిట అవార్డులు ఇస్తున్నారు. ఈ వేడుకను హైదరాబాదులో నిర్వహించారు. ఈ వేడుకకు జూనియర్ ఎన్టీఆర్తో పాటు పలువురు సెలబ్రిటీలను ఆహ్వానించారు. అయితే ఎవరూ ఆ ఫంక్షన్కు హాజరు కాలేదు. దీనికంతటికీ శివాజీరాజానే కారణమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మా అధ్యక్షుడిగా తన అధికారాన్ని తప్పుడు దారిలో వినియోగిస్తున్నాడంటూ మండిపడ్డారు. తన అవార్డుల వేడుకకి గెస్ట్లు రాకుండా అడ్డుకున్నాడని విమర్శించారు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









