కార్మికుడి మృతి: యూఏఈ కాంట్రాక్టర్పై అభియోగాలు
- July 07, 2017
రస్ అల్ ఖైమా: రస్ అల్ ఖైమా మిస్డెమీనర్ కోర్టులో అరబ్ కాంట్రాక్టర్ ఒకరిపై అభియోగాలు మోపబడ్డాయి. కార్మికుడి మృతికి సంబంధించిన కేసు ఇది. వర్క్ సైట్లో కార్మికుడు మృతి చెందగా, దానికి బాధ్యత కాంట్రాక్టర్దేనని అభియోగాలున్నాయి. తగినన్ని భద్రతా చర్యలు వర్క్ సైట్లో చేపట్టకపోవడమే కార్మికుడి మృతికి కారణమని కేసు నమోదయ్యింది. బ్లూ కాలర్ కార్మికుడు, అల్ ఖైమాకి చెందిన ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. కంపెనీ యజమాని చెప్పిన మేరకు పని చేస్తూ మృతి చెందాడు. అయితే, అనుకోకుండా జరిగిన ప్రమాదానికి తనను బాధ్యుడిని చేయడం తగదని అభియోగాలు ఎదుర్కొంటున్న కాంట్రాక్టర్ న్యాయస్థానం యెదుట తన వాదనలు విన్పించారు. వర్క్ సైట్లో కార్కికుల భద్రత కాంట్రాక్టర్దేనని న్యాయస్థానం వెల్లడించింది. తదుపరి విచారణను న్యాయస్థానం వాయిదా వేసింది.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







