గృహ భద్రతా సేవ కోసం పోలీసులకు సమాచారం ఇవ్వాలి
- July 07, 2017
షార్జా : వేసవి సెలవులలో ఇళ్లను విడిచిపెట్టి దూర ప్రాంతాలకు వెళ్లే వారు గృహ భద్రత సేవను పొందేందుకు పోలీసులకు ఆ సమాచారం అందివ్వాలని నివాసితులు షార్జా మరియు అజ్మాన్ పోలీసు అధికారులు కోరారు. వేసవికాలంలో ఎక్కువుగా జరిగే దొంగతనం కేసులను నివారించడానికి ఈ చర్యలను ప్రారంభించబడింది, ఎమిరేట్స్ వద్ద ఉన్న పలువురు నివాసితులు విదేశాలకు వెళ్లేందుకు ప్రయాణం చేస్తున్నారు.చాలామంది నివాసితులు వారి ఇళ్లలో ఎన్నో విలువైన తమ వస్తువులను విడిచిపెట్టి ప్రయాణిస్తున్నారని, దీంతో దొంగలు ఆయనా ఇళ్ళను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్నారు. నివాసితులు వారి విలువలను కోల్పోయే గట్టి వాస్తవాన్ని ఎదుర్కొనేందుకు సెలవుదినాలు నుండి తిరిగి వచ్చేవరకు తమ ఇళ్ళను కాపాడుకోవాలంటే, ఆ సమాచారం పోలీసులకు ఇచ్చే విధంగా విధాన ఏర్పాటుని షార్జా పోలీస్ ప్రారంభించింది.
తాజా వార్తలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు
- 8వ వేతన సంఘం అప్డేట్..
- గల్ఫ్ ఎయిర్ టేకాఫ్ సేల్..తక్కవ ధరలకే 150,000 టిక్కెట్లు..!!
- సులైబిఖాట్ బీచ్లో ఫోటోగ్రాఫర్లపై ఆంక్షలు..!!
- ట్రావెల్ అండ్ టూరిజం సంస్థకు OMR15,815 ఫైన్..!!
- అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు..మార్చిలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా?
- డిజిటల్ ఆడిటర్ కార్డును ప్రారంభించిన ఖతార్..!!
- 'చెక్ యువర్ హెల్త్' క్యాంపెయిన్..నిమిషాల్లో 10 పరీక్షలు..!!
- భారత్కు ట్రంప్ షాక్..









