ఉపాధ్యాయురాలికి యునైటెడ్ ఎయిర్లైన్స్ క్షమాపణలు తెలిపింది
- July 08, 2017
ఒక హవాయి ఉపాధ్యాయురాలికి యునైటెడ్ ఎయిర్లైన్స్ క్షమాపణ చెప్పింది, ఆమె తన 2 ఏళ్ల కుమారుడికి సైతం విమానం టికెట్ ని కొనినప్పటకీ ఆ బాలునికి సీటు కేటాయించనందున మూడున్నర గంటలపాటు చిన్నారిని తన వళ్ళో కూర్చోపెట్టుకోవాల్సి వచ్చింది. ఆ మహిళ కొనుగోలు చేసే సీటును విమాన ఉద్యోగి వేరేవారికి కేటాయించడంతో ఆమె ఇబ్బంది ఎదుర్కొంది . షిర్లీ యమూచి అనబడే ఆ మహిళ రెండు టికెట్లు కొనుగోలు చేసింది. ఒక్కో టికెట్ కు 1,000 డాలర్లు చెల్లించారు.ఎందుకంటే 2 సంవత్సరాల వయస్సులో ఉన్న పిల్లలు తమ సొంత సీటును కలిగి ఉండాలనే నిబంధనను దృష్టిలో పెట్టుకొని ఆ విధంగా ఆమె హూస్టన్ లో తన కుమారుడు టైయిజ్ తో విమానంలోకి వెళ్లారు. వారు తమకు కేటాయించబడిన సీట్లలో కూర్చొన్నారు. కాపోలీ మిడిల్ స్కూల్ టీచర్ తన కుమారుడు తైజో హాజరు కావడంతో విమాన సిబ్బంది ఒకరు అక్కడకు వచ్చి ,పసిపిల్లల సీట్ నంబర్ తో టికెట్ వచ్చారని విమానం ప్రయాణికులతో నిండుగా ఉన్నందున వేరేవారు ఆ సీట్ లో కూర్చొంటారని ఆమెకు చెప్పారు. దాంతో ఆమె చేసేదేమి లేక పిల్లవాడిని తన ఒడిలో కూర్చోబెట్టుకొని ప్రయాణం పోర్ర్తీచేసేంది. ఈ సంఘటన జరిగిన ఐదు రోజుల తరువాత విమాన సంస్థ ఆమెకు క్షమాపణ చెబుతూ ఒక లేఖ జారీ చేసింది.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









