పక్షుల దిగుమతులపై ఉన్న నిషేధం ఎత్తివేత
- July 09, 2017
గతంలో పలు దేశాలకు చెందిన పక్షుల దిగుమతిపై నిషేధం విధించారు. అయితే ప్రస్తుతం అధికారులు ఆ నిషేధం ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. ఒక మంత్రివర్గ నిర్ణయం159/2017 ప్రకారం అనేక దేశాల నుండి ఆయా ప్రాంత పక్షులు వాటి ఉత్పత్తులను మరియు గుడ్ల దిగుమతిపై నిషేధం ఎత్తివేసింది. దీనితో నెదర్లాండ్స్, రిపబ్లిక్ ఆఫ్ గ్రీస్, కువైట్, రిపబ్లిక్ ఆఫ్ మాసిడోనియా, రిపబ్లిక్ ఆఫ్ బోస్నియా మరియు హెర్జెగోవినా, మరియు స్పెయిన్ దేశాల నుంచి ఆ పక్షులను దిగుమతి చేసుకొనేందుకు ఇకపై ఆంక్షలు ఉండవు దిగుమతి సంబంధిత అన్ని రంగాలలో సమర్థవంతమైన అధికారులు ఈ నిర్ణయాన్ని అమలు చేస్తారు.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







