పక్షుల దిగుమతులపై ఉన్న నిషేధం ఎత్తివేత
- July 09, 2017
గతంలో పలు దేశాలకు చెందిన పక్షుల దిగుమతిపై నిషేధం విధించారు. అయితే ప్రస్తుతం అధికారులు ఆ నిషేధం ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. ఒక మంత్రివర్గ నిర్ణయం159/2017 ప్రకారం అనేక దేశాల నుండి ఆయా ప్రాంత పక్షులు వాటి ఉత్పత్తులను మరియు గుడ్ల దిగుమతిపై నిషేధం ఎత్తివేసింది. దీనితో నెదర్లాండ్స్, రిపబ్లిక్ ఆఫ్ గ్రీస్, కువైట్, రిపబ్లిక్ ఆఫ్ మాసిడోనియా, రిపబ్లిక్ ఆఫ్ బోస్నియా మరియు హెర్జెగోవినా, మరియు స్పెయిన్ దేశాల నుంచి ఆ పక్షులను దిగుమతి చేసుకొనేందుకు ఇకపై ఆంక్షలు ఉండవు దిగుమతి సంబంధిత అన్ని రంగాలలో సమర్థవంతమైన అధికారులు ఈ నిర్ణయాన్ని అమలు చేస్తారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









