పక్షుల దిగుమతులపై ఉన్న నిషేధం ఎత్తివేత
- July 09, 2017
గతంలో పలు దేశాలకు చెందిన పక్షుల దిగుమతిపై నిషేధం విధించారు. అయితే ప్రస్తుతం అధికారులు ఆ నిషేధం ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. ఒక మంత్రివర్గ నిర్ణయం159/2017 ప్రకారం అనేక దేశాల నుండి ఆయా ప్రాంత పక్షులు వాటి ఉత్పత్తులను మరియు గుడ్ల దిగుమతిపై నిషేధం ఎత్తివేసింది. దీనితో నెదర్లాండ్స్, రిపబ్లిక్ ఆఫ్ గ్రీస్, కువైట్, రిపబ్లిక్ ఆఫ్ మాసిడోనియా, రిపబ్లిక్ ఆఫ్ బోస్నియా మరియు హెర్జెగోవినా, మరియు స్పెయిన్ దేశాల నుంచి ఆ పక్షులను దిగుమతి చేసుకొనేందుకు ఇకపై ఆంక్షలు ఉండవు దిగుమతి సంబంధిత అన్ని రంగాలలో సమర్థవంతమైన అధికారులు ఈ నిర్ణయాన్ని అమలు చేస్తారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







