పక్షుల దిగుమతులపై ఉన్న నిషేధం ఎత్తివేత
- July 09, 2017
గతంలో పలు దేశాలకు చెందిన పక్షుల దిగుమతిపై నిషేధం విధించారు. అయితే ప్రస్తుతం అధికారులు ఆ నిషేధం ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. ఒక మంత్రివర్గ నిర్ణయం159/2017 ప్రకారం అనేక దేశాల నుండి ఆయా ప్రాంత పక్షులు వాటి ఉత్పత్తులను మరియు గుడ్ల దిగుమతిపై నిషేధం ఎత్తివేసింది. దీనితో నెదర్లాండ్స్, రిపబ్లిక్ ఆఫ్ గ్రీస్, కువైట్, రిపబ్లిక్ ఆఫ్ మాసిడోనియా, రిపబ్లిక్ ఆఫ్ బోస్నియా మరియు హెర్జెగోవినా, మరియు స్పెయిన్ దేశాల నుంచి ఆ పక్షులను దిగుమతి చేసుకొనేందుకు ఇకపై ఆంక్షలు ఉండవు దిగుమతి సంబంధిత అన్ని రంగాలలో సమర్థవంతమైన అధికారులు ఈ నిర్ణయాన్ని అమలు చేస్తారు.
తాజా వార్తలు
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!









