రీమేక్ చేసే ఆలోచనలో సాగర సంగమమ్ సినిమా
- July 13, 2017
30 ఏళ్ల క్రితం కళాతపస్వి కె. విశ్వనాథ్ తీసిన అద్భుత దృశ్య కావ్యం సాగర సంగమం. ఆ చిత్రంలో కమల్హాసన్, జయప్రద నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఆ పాత్రల్ని అలా తీర్చిదిద్దారు విశ్వనాథ్ గారు. మళ్లీ ఇప్పుడు అదే దృశ్య కావ్యాన్ని విశ్వనాథ్ దర్శకత్వంలోనే జూనియర్ ఎన్టీఆర్తో తెరకెక్కిస్తారనే ఉహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై విశ్వనాథ్ స్పందిస్తూ గతంలో వచ్చిన కొన్ని సినిమాలను మళ్లీ చేయాలా వద్దా అనేది ఎంతో ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయమని, ఏ సినిమానైనా రీమేక్ చేస్తే ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్తుందనేది ప్రశ్నగానే మిగిలిపోతుందని అన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో మరో భారీ టెర్రర్ నెట్వర్క్ క్రాక్ డౌన్..!!
- స్వదేశానికి వస్తూ అనంతలోకాలకు..పార్థివ దేహం ఇండియాకు తరలించే ప్రయత్నం..!!
- షార్జాలో భారతీయ వ్యక్తి దారుణ హత్య..సోషల్ మీడియా వివాదమే కారణమా?
- ఇండియా, జిబూటీలతో జెడ్డా లింకింగ్..అందుబాటులోకి కొత్త సర్వీస్..!!
- బిగ్ టికెట్ అబుదాబి.. Dh20 మిలియన్స్ గెలుచుకున్న భారతీయ ప్రవాసి..!!
- ఖతార్ లో గోడివా చాక్లెట్ బార్ రీకాల్..!!
- బహ్రెయిన్, కువైట్లపై దాడులపై స్పందించిన ఒమన్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ
- అబూధాబి BAPS హిందూ మందిరానికి ప్రతిష్ఠాత్మక ‘టాలరెన్స్ అవార్డు 2026’









