23న పార్లమెంటు సెంట్రల్ హాల్లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి వీడ్కోలు
- July 14, 2017
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఎంపీలు ఈ నెల 23న సంప్రదాయబద్ధంగా వీడ్కోలు పలకనున్నారు. ఇందుకోసం పార్లమెంటు సెంట్రల్ హాల్లో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటుచేయనున్నారు. అందులో లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ వీడ్కోలు ప్రసంగం చేస్తారు. కార్యక్రమంలో భాగంగా ప్రణబ్కు ఓ జ్ఞాపికతోపాటు లోక్సభ, రాజ్యసభ ఎంపీలంతా సంతకం చేసిన పుస్తకాన్ని బహూకరిస్తారు. అనంతరం సెంట్రల్హాల్ ఆవరణలో తన గౌరవార్థం ఏర్పాటుచేయనున్న తేనీటి విందులో ప్రణబ్ పాల్గొంటారని సమాచారం. రాష్ట్రపతిగా ప్రణబ్ పదవీకాలం ఈ నెల 25తో ముగియనుంది.
తాజా వార్తలు
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతులపై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు







