చైనాలో భారీ అగ్నిప్రమాదం, 22 మంది మృతి
- July 16, 2017
చైనాలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 22 మంది మృతి చెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. జిన్హువా పట్టణంలోని ఓ ఇంట్లో ఉదయం 4.30 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. అందరూ గాడ నిద్రలో ఉండటంతో ప్రాణ నష్టం ఎక్కువగా జరిగింది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని, విచారణ చేపట్టామని అధికారులు తెలిపారు. ఈ ఇంట్లో 25 మందికి పైగా అద్దెకు ఉంటున్నట్లు లోకల్ మీడియా పేర్కొంది.
తాజా వార్తలు
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!









