నేడే రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ ప్రారంభం
- July 17, 2017
రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ ప్రారంభమైంది.. అన్ని రాష్ట్రాలోన్ని అసెంబ్లీల్లో పోలింగ్కేంద్రాలు ఏర్పాటు చేశారు..దేశవ్యాప్తంగా మొత్తం 32 పోలింగ్ కేంద్రాలనుఏర్పాటు చేశారు.. అమరావతిలో ఎపి అసెంబీల్లో ఆ రాష్ట్రముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తొలిఓటు వేశారు.. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది.. రాష్ట్రపతి ఎన్నికకోసం కేంద్ర ఎన్నికలసంఘం దేశ వ్యాప్తంగా 33 మంది పరిశీలకులను నియమించింది.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







