లెక్కలు చేయడం లేదని చిన్నారని తండ్రే చంపినా వైనం
- July 17, 2017
మ్యాథమెటిక్స్. ఈ పదం స్కూల్ పిల్లలో దడ పుట్టిస్తోంది. మరి కొందరికి ఇదీ చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. ఐతే 3 ఏళ్ల చిన్నారికి ఈ మ్యాథ్స్ అంటే కూడ తెలియదు. కానీ ఓ తండ్రి మాత్రం తన మూడేళ్ల చిన్నారి బెయిలీకి మ్యాథ్ నేర్పించాలని చాలా తపన పడ్డాడు తండ్రి జోషువ. బెయిలీకి ఏలాగైన మ్యాథ్ నేర్పించాలని రోజూ టార్చర్ పెట్టేవాడు. ఆ చిన్నారి ఇన్ని రోజులు చాలా ఓపికగా భరించింది.
శుక్రవారం జోషువ మ్యాథ్ నేర్పిస్తూ సహనం కొల్పోయి చిన్నారిని రాడ్డు విరిగేలా కొట్టాడు. దాంతో చిన్నారి మెదడు చితికి, ఊపిరితిత్తుల నుంచి రక్తస్రావమై స్పాట్ లో చనిపోయింది. ఆ తర్వాత జోషువ పోలీసులకు లొంగిపోయాడు.
తాజా వార్తలు
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!









