పాకిస్థాన లో భారత టివి సీరియళ్ల ప్రసారంపై నిషేధం ఎత్తివేత
- July 19, 2017
దేశంలో భారత్కు చెందిన టివ సీరియళ్ల ప్రసారంపై పాకిస్థాన కోర్టు నిషేధాన్ని ఎత్తివేసింది.. ప్రపంచం ఒక చిన్న గ్రామంలా మారిపోయిన రోజుల్లో ఇంకా ఎంతకాలం ఇటువంటి హేతురహిత ఆంక్షలు అంటూ కోర్టు మంగళవార వ్యాఖ్యానించింది.. లాహోర్ హైకోర్టు ప్రధానన్యాయమూర్తి మన్సూర్ ఆలి షా ఈ మేరకు తీర్పు వెలువరిస్తూ, భారత్ సీరియళ్ల ప్రసారంలో అభ్యంతకరమైన , పాకిస్థాన్ వ్యతిరేక అంశాలుంటే వాటని సెన్సార్చేయాలి తప్ప నిషేధించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







