ఇక అన్ని మేజర్ రైల్వే స్టేషన్లలో చవక గా మందులు
- July 19, 2017
రైల్వే స్టేషన్లలో చవకైన ధరలకే జెనెరిక్ ఔషధాల విక్రయాలను త్వరలో ప్రారంభిస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ విషయంపై లోక్సభలో కేంద్ర సహాయక మంత్రి రాజన్ గోహైన్ స్పందించారు. 'ప్రధాన మంత్రి జనౌషధి పరియోజన కార్యక్రమంలో భాగంగా దేశ వ్యాప్తంగా స్టేషన్లలో జనౌషధి కేంద్రాలు ఏర్పాటుచేయాలని రైల్వే నిర్ణయించింది.
తాజా వార్తలు
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!









