ఇక అన్ని మేజర్ రైల్వే స్టేషన్లలో చవక గా మందులు

- July 19, 2017 , by Maagulf
ఇక అన్ని మేజర్  రైల్వే స్టేషన్లలో చవక గా మందులు

రైల్వే స్టేషన్లలో చవకైన ధరలకే జెనెరిక్‌ ఔషధాల విక్రయాలను త్వరలో ప్రారంభిస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ విషయంపై లోక్‌సభలో కేంద్ర సహాయక మంత్రి రాజన్‌ గోహైన్‌ స్పందించారు. 'ప్రధాన మంత్రి జనౌషధి పరియోజన కార్యక్రమంలో భాగంగా దేశ వ్యాప్తంగా స్టేషన్లలో జనౌషధి కేంద్రాలు ఏర్పాటుచేయాలని రైల్వే నిర్ణయించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com